శాంతి భద్రతలకు విఘాతం కలుగనివ్వకండి – రాష్ట్రాలకు కేంద్రం సూచన
పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు జరగ్గకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త...









