New Delhi. Appealing the Muslims to come out of the atmosphere of fear and threat built by the Congress, Left and Secular parties, Patron of Muslim Rashtriya Manch (MRM) Indresh Kumar...
On February 4, a video clip showing V Ramalingam (48) arguing with few Muslim men trying to convert Hindus in Packiyanathan Thoppu, a Dalit locality in Thirubuvanam, went viral on...
"Caste based reservation”, "Caste vote bank", "Inter caste marriages are good", "Abolish Caste", “Caste discriminates”... These are some of the clichés we all have been hearing all along. The recent...
సీనియర్ ఆరెస్సెస్ కార్యకర్త శ్రీ పిళ్ళా రామారావు మూర్తీభవించిన వాత్సల్య మూర్తి అని విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ కోటేశ్వర శర్మ చెప్పారు. ఈరోజు అయోధ్య నగర్ లోని హైందవిలో విశాఖ పట్టణానికి చెందిన సీనియర్ ఆరెస్సెస్...
3/ 2/ 2019 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజమండ్రిలో సక్షం ఒక రోజు వర్గ జరిగింది. ఈ వర్గలో 50 మంది కార్యకర్తలు పాల్గొని వివిధ అంశాలలో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా...
కమ్యూనిజం విఫలమైన సంగతి 1990లలో లోకానికి తెలిసింది, 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యంతో పెట్టుబడిదారి విధానం కూడా చతికిలపడిన వాస్తవం కూడా వెల్లడైంది అంటున్నారు భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు సజ నారాయణన్ సి.కె. కాబట్టి ఒక...
అయోధ్య రామమందిర విషయంలో సుప్రీంకోర్టు తన విధులను విస్మరిస్తోందని, అలాగే ప్రభుత్వం మందిర నిర్మాణానికి పార్లమెంటులో బిల్లు పెడితే దానికి అందరూ మద్దతిస్తారని, వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురవుతుందని, అటువంటి స్థితిని ఏ పార్టీ కోరుకోదని విశ్వహిందూ పరిషద్ కార్యనిర్వాహక...
అక్రమంగా దేశంలోకి చొరబడ్డ రోహింగ్యాలను త్రిపురలో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించి.. అనంతరం నార్త్ త్రిపురలోకి ప్రవేశించారు. మొత్తం ఆరుగురు యువతులతో పాటు ఓ యువకుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది ధర్మానగర్ రైల్వే...
ట్రిపుల్ తలాక్.. ఎంతో మంది మహిళల జీవితాల్లో అంధకారం నింపింది. చిన్న చిన్న కారణాలతో ట్రిపుల్ తలాక్ లు చెప్పి వెళ్ళిపోయిన మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బాధితులు చాలా రోజులుగా కోర్టుల చుట్టూ తిరిగారు. వారి బాధను గమనించిన మోడీ...
మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆవుల సంరక్షణపై రాష్ట్రంలోని లక్ష ఆవుల కోసం వెయ్యి గోశాలలు నిర్మించాలని నిర్ణయించినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రత్యేకాధికారి వెల్లడించారు. నగరాల్లో రోడ్లపై ఆవులు సంచరిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ సర్కారు ఈ నిర్ణయం...