ఉగ్రదాడికి ప్లాన్..నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తం
దేశంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జమ్ము కశ్మీర్లో భారీ ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. లష్కరే, జైషే తరహాలో పాకిస్తాన్ ఐఎస్ఐ పలు ఉగ్ర సంస్ధలను తయారుచేసిందని, పోలింగ్ బూత్లే లక్ష్యంగా ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని...









