News

NewsSeva

దిక్కులేని శవాలకు పెద్ద దిక్కు…. పద్మశ్రీ షరీఫ్ చాచా

షరీఫ్‌ చాచా..నీకు సలాం మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణంలోనూ గౌరవం కోరుకుంటాడు. మన చట్టాలు కూడా అదే చెబుతున్నాయి. శవానికి కూడా గౌరవం ఇవ్వాలన్నది నైతిక నియమం. కానీ, 130 కోట్ల జనాభా ఉన్న మన విశాల భారత దేశంలో విధి...
NewsProgramms

హిందూ సమాజం శక్తివంతమైతే దేశం కూడా శక్తివంతమవుతుంది – శ్రీ ఆలె శ్యాంకుమార్

హిందూ సమాజం శక్తివంతమైతే దేశం సర్వ సమస్యల నుంచి విముక్తం అవుతుందని ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మన...
GalleryNews

SSF కారణంగా వెల్లివిరుస్తున్న మహిళా చైతన్యం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం గ్రామీణ మండలం చాపురం పంచాయతీలోని సిద్దిపేట (SC గ్రామం) లో ముగ్గుల పోటీలు,  భజన, దేశ భక్తి గీతాలు పాడడం,  వక్తల ఉపన్యాసాలు, బహుమతి ప్రదానం ఘనంగా జరిగాయి. ఈ...
News

పిఠాపురంలో ఒక్కటై కదలిన హిందూ సంఘాలు

పిఠాపురం పట్టణంలో హిందూ సంఘాలు ఒక తాటి మీదకు వచ్చి గళం విప్పాయి. పిఠాపురంలోని పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. 4 రోజుల క్రితం పట్టణంలోని పలు హిందూ ఆలయాలలో దేవి దేవతల విగ్రహాలను కొందరు...
News

సర్వ జీవుల శ్రేయమే హిందూ సంస్కృతి ఆకాంక్ష – శ్రీ జనార్ధన్

అందరూ కలిసి ఆచరించేది, అందరికీ ఆమోదయోగ్యమైనది, అందరినీ సంస్కరించేదే సంస్కృతి అని సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ జనార్ధన్ అన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓల్డ్ మోహన్ దాస్ థియేటర్ నందు జరిగిన హిందూ...
News

చెన్నైలో సెల్ ఫోన్ షాపుపై ముస్లింల మూక దాడి – షాపు మూయించడానికి విఫల యత్నం

“మేం CAA కు మద్దతునిస్తాం” అనే నినాదం ఉన్న పెన్నులు అమ్ముతున్నందుకు కొందరు ముస్లిములు ఆ షాప్ మీద దాడిచేసి షాప్ ను మూయించే ప్రయత్నం చేసిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని ఒక సెల్ ఫోన్లు అమ్మే షాపులో...
News

చర్చి నిర్మాణానికి ప్రయత్నిస్తే హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు

చర్చి నిర్మాణం కోసం జరుపుతున్న త్రవ్వకాలలో ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని పూజలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్ పల్లి గ్రామంలో కొందరు చర్చి నిర్మించేందుకు...
NewsSeva

సేవా భారతి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ

జనవరి 19 ఆదివారం నాడు విజయవాడ హైందవిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నిర్వాహకుల అభ్యాస వర్గ జరిగింది .ఈ వర్గలో ఎనిమిది జిల్లాల నుండి 16 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్గ ప్రారంభంలో ధనుష్ ఇన్ఫోటెక్ ఎం. డి శ్రీ డి.ఎస్.ఎన్...
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలి – పూజ్య ధర్మాచార్యులు, ప్రముఖుల ఆకాంక్ష

ప్రజల సమగ్ర వికాసానికి దేవాలయమా? విద్యాలయమా? ఏది అవసరం?  అంటూ గతంలో కొందరు కొత్త చర్చను లేవదీశారు. నిమ్న వర్గాల వికాసానికి చదువు మొదటి అవసరం అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. వారు మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని...
News

జార్ఖండ్‌లో ప్రత్యేక ఉద్యమం పేరుతో మారణకాండ

జార్ఖండ్‌లో పతల్‌గర్హి ఉద్యమం తీవ్రతరమయ్యింది. తమ ఉద్యమాన్ని వ్యితిరేకిస్తున్నారన్న కక్షతో పశ్చిమ సింఘూ్భం జిల్లాలోని ఏడుగురు రైతులను సాయుధులైన ఉద్యమకారులు అపహరించి అనంతరం హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఉద్యమకారుల చేతుల్లో లాఠీలు, గొడ్డళ్ళు ఉన్నట్లు స్థానికులు తెలిపారని పోలీసులు చెప్పారు....
1 2,388 2,389 2,390 2,391 2,392 2,502
Page 2390 of 2502