News

News

జోరు వానలోనూ ట్రాఫిక్ కంట్రోల్. “శాల్యూట్ టు సూపర్ పోలీస్” అంటున్న నెట్ జనులు.

ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తుండగా హఠాత్తుగా వర్షం వస్తే.. ట్రాఫిక్ పోలీసులు తడవకుండా ఉండేందుకు ఏ చెట్టుకిందకో.. రోడ్డు పక్కకో వెళ్తుంటారు. అయితే ఓ కానిస్టేబుల్ మాత్రం కుండపోత వర్షంలోనూ డ్యూటీ చేస్తూ.. ఉద్యోగంపై తనకున్న ప్రేమను చాటాడు. గువాహటిలో నిన్న భారీ...
News

భారత సరిహద్దులకు దగ్గరగా ఎగిరిన పాకిస్థాన్ ఎఫ్ – 16 విమానాలు. సుఖోయ్, మిరేజ్ విమానాలతో బదులిచ్చిన భారత్

పాకిస్థాన్ ఈ వేకువ ఝామున మరో సారి మన సరిహద్దులపై దాడికి యత్నించినట్టుగా సమాచారం. ఈ రోజు వేకువన 3 గంటలకు ఏ గుర్తులూ లేని విమానం (యు.ఏ.వి) ఒకటి, మరో నాలుగు పాకిస్తానీ ఎఫ్ -16 విమానాలు భారత గగనతలంలోకి...
News

బాలికపై లైంగిక వేధింపుల కేసులో తెలుగు క్రైస్తవ పాస్టరుకు అమెరికాలో శిక్ష

తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రైస్తవ మతబోధకుడికి అమెరికాలో జైలుశిక్ష పడింది. ఇటుకలపాటి జాన్ ప్రవీణ్ (38) సౌత్ డకోటా ప్రాంతం ర్యాపిడ్ సిటీ నగరంలోని తమ చర్చికి వచ్చే ఓ 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినట్టు అక్కడి న్యాయస్థానం నిర్ధారించింది....
News

దేవాలయాలను నేలకూల్చి, విగ్రహాలు దొంగలించిన చర్చి పాస్టర్లు

ఓ  చర్చి నిర్వహిస్తున్న పాస్టర్లు సమీపంలో ఉన్న దేవాలయాలను కూల్చివేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న పురాతన గ్రామ దేవతగా కొలువుతీరివున్న వారిచిట్టి...
News

సాక్షులను బెదిరిస్తున్నారు – నీరవ్ మోడీకి దొరకని బెయిలు – క‌ష్టాల్లో నీర‌వ్ మోడీ..!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.13,700 కోట్లు  ఎగ‌వేత‌ కుంభకోణంలో నిందితుడు, వ‌జ్రాల‌ వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ విచారణ కోసం శుక్రవారం రెండోసారి వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను మ‌రోసారి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌...
News

“మోడీని పొగుడుతావా? నీ అంతు చూస్తాం.” మాజీ ఇస్రో చీఫ్ మాధవన్ నాయర్ కు జైషే మొహమ్మద్ బెదిరింపులు.  

మాజీ ఇస్రో చైర్మన్ మరియు భాజపా నాయకుడు డాక్టర్ మాధవన్ నాయర్ ప్రాణాలు తీస్తామంటూ జైషే మొహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ అందింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు తిరువనంతపురం, శాస్తమంగళంలోని డాక్టర్ మాధవన్ నివాసం నుంచి ఆ లేఖను...
News

కేరళలో యెన్.డి.ఏ మహిళా పార్లమెంట్ అభ్యర్ధికి అవమానం.

కేరళలోని పొన్నని పార్లమెంట్ యెన్.డి.ఏ అభ్యర్ధి, అధ్యాపకురాలిగా మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ప్రొఫెసర్ వి.టి. రమ తుంజ తెజుతచ్చన్ లోని మలయాళం సర్వకళాశాలలో ఎన్నికల ప్రచారం కోసం తగిన అనుమతులు పొందారు. అనంతరం ఆమె ఎన్నికల ప్రచారం నిమిత్తం కళాశాలకు...
News

మీడియా పక్షపాత ధోరణి సరికాదు – కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల సందర్భంగా ఏ ఒక్క రాజకీయ పక్షం పట్ల మీడియా పక్షపాతంతో వ్యవహరించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పత్రికా ప్రముఖులకు సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఉమేష్ సిన్హా మాట్లాడుతూ సోషల్ మీడియా వినియోగదారులు కూడా తమకు...
1 2,389 2,390 2,391 2,392 2,393 2,418
Page 2391 of 2418