విద్యావంతులైన ముస్లిములు CAA పై అవగాహన కలిగించాలి – డాక్టర్ మోహన్ భాగవత్
పౌరసత్వ సవరణ చట్టం గురించి సొంత సామాజిక వర్గంలోనే భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది ముస్లింలు పనిగట్టుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశంలో మాట్లాడిన భగవత్ సాధారణ ముస్లిములలోని ఈ భయాన్ని తొలగించేందుకు భారత్లో...









