News

News

జమ్మూ కాశ్మీర్లో మరో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం – కొనసాగుతున్న ఏరివేత.

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని బుద్గాం జిల్లా సూస్టూ గ్రామంలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు. ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేర జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులు...
News

కేరళలో భాజపా అభ్యర్ధులకు పోలీసుల వేధింపులు – శబరిమల విషయంలో BJP అభ్యర్ధి 14 రోజుల రిమాండ్.

కేరళలోని కోజిక్కోడ్ నియోజకవర్గ అభ్యర్ధి, కేరళ రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు అడ్వకేట్ K.P. ప్రకాశ్ బాబుకు రన్ని జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ BJP నాయకుడు శబరిమల దేవాలయంలోనికి నిషేదిత మహిళల ప్రవేశం...
News

మసూద్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాల్సిందే – అమెరికా

పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయంలో పాకిస్థాన్‌, చైనాలకు ఎదురుదెబ్బ తగిలింది. క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాది, జైష్-ఏ-మ‌హ్మ‌ద్ అధినేత మసూద్‌ అజార్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చేందుకు అగ్ర‌రాజ్యం అమెరికా చర్యలు మొదలు పెట్టింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను...
News

చర్చి జరిపిన సాంస్కృతిక దాడికి వాటికన్ పోప్ క్షమాపణ చెప్పాల్సిందే – మెక్సికో డిమాండ్

సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం చర్చి అధికారులు మెక్సికోలోని వివిధ తెగలకు చెందిన ప్రజలపై సాగించిన దురాగతాల తాలూకు సెగలు ఇప్పటినీ వాటికన్ పోప్ ని వెంటాడుతున్నాయి. స్పెయిన్ దేశంతో కలిసి రోమన్ క్యాథలిక్ చర్చి జరిపిన దురాగతాలకు ఇరువురూ...
News

జ‌మ్ములో కాల్పులు.ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లా కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య గురువారం తెల్లవారుజామున  కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హతమయ్యారు. కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ప‌క్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ...
News

మన ప్రతిపక్షాల పల్లవినే అందుకున్న పాక్ ప్రధాని. A-SAT ప్రయోగంపై ప్రతిపక్షాల విమర్శలపై నెటిజన్ల ఆగ్రహం

పుల్వామా ఘటన. అసువులు బాసిన జవాన్లను చూసి భారతీయులంతా ఎంతగానో చింతించారు. ఆ తర్వాత ఈ పుల్వామా ఘటనకు బాధ్యులను భారత్ మట్టుబెట్టింది. అలాగే ఎంతో మందిని అరెస్ట్ చేసింది. బాలాకోట్ లోని తీవ్రవాదుల స్థావరంపై భారత ఎయిర్ ఫోర్స్ మెరుపుదాడి...
News

దిగంతాలు దాటిన భారత ఖ్యాతి – ప్రధాని మోడీ.

ప్ర‌ధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మ‌న శాస్త్ర‌వేత్త‌లు ఎల్ఈవో ఉప‌గ్ర‌హాన్ని ధ్వంసం చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. సుమారు 300 కిలోమీట్ల‌ర ఎత్తులో ఆ పేల్చివేత చోటుచేసుకుంద‌న్నారు. కొన్ని నిమిషాల క్రిత‌మే ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు. యాంటీ శాటిలైట్ ఏ శ్యాట్...
News

ఎదురుకాల్పుల్లో నలుగురు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు హతం 

ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు కమ్యూనిస్ట్ ఉగ్రవాదులు  హతమయ్యారు. కర్కనుగూడ గ్రామం అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ కు చెందిన కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసొల్యూట్ యాక్షన్) దళాలకు, మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎంకౌంటర్ అనంతరం యాంటీ-నక్సల్ ఆపరేషన్ ప్రత్యేక...
News

వైస్ ఛాన్సలర్ ఇంటిని చుట్టుముట్టిన వందలాది విద్యార్ధులు – డిల్లీ JNU లో ఉద్రిక్తత.

మామిడాల జగదీశ్ కుమార్, డిల్లీ జవహర్లాల్ నెహ్రు యునివర్సిటీ వైస్ ఛాన్సలర్. పలు రకాల వివాదాలతో, జాతి విద్రోహ శక్తులతో, అస్తవ్యస్తంగా వున్న యూనివర్సిటీ పరిస్థితులను చక్కబెట్టాలనుకోవడం. IIT, డిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ కూడా అయిన జగదీశ్ JNU వైస్...
1 2,390 2,391 2,392 2,393 2,394 2,418
Page 2392 of 2418