రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆంతరంగిక వ్యవహారాల శాఖా మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మొత్తం జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ప్రకటించారు. రాజా హరిసింగ్ భారత్ లో విలీనం చేసిన మొత్తం...
భారత ప్రభుత్వం యొక్క ఆర్టికల్ 370, 35A ల రద్దు నిర్ణయం వీరు వారని కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలలోని అత్యధికుల ప్రశంశలందుకుంది. ఇక మిగిలిన వారిలో మంచి చెడులతో, లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం...
కశ్మీర్లోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్న ఖలీల్ అహ్మద్, మహమ్మద్ నజీం అనే ఇద్దరు పాకిస్థానీయులను భారత ఆర్మీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిని విచారించగా లష్కరే తోయిబాకు చెందిన 50మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ఎదరుచూస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ...
“భారతదేశపు ఉక్కు మనిషి”గా పేరుగాంచిన దాదాబాయి నౌరోజీ 1825 సెప్టెంబర్ 4 న పార్శీ కుటుంబంలో జన్మించారు. ఆయన ఒక విద్యా వేత్త, మేధావి, వ్యాపారి, రాజకీయ నాయకుడే కాక ఒక సామాజికవేత్త కూడా. ఆసియా ఖండం నుంచి బ్రిటన్ పార్లమెంటుకు...
శ్రీలంకలో జరిగిన ‘యూనిసెఫ్’ సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత ప్రతినిధులు తిప్పికొట్టారు. మంగళవారం కొలంబోలో చిన్న పిల్లల హక్కులపై యూనిసెఫ్లో సౌత్ అసియా పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధులు కాశ్మీర్...
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంనకు గురువారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈడీ అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అరెస్టు నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్ను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈడీ తరఫు...
ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుల్వామా దాడి సూత్రధారి జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ముంబయి దాడుల సూత్రధారి జాకీర్ రెహ్మాన్ లఖ్వి,1993 ముంబయి...
ఆర్టికల్ 370, 35A ల రద్దు క్రమంలో భారత్, పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత సరిహద్దుల చుట్టూ పాకిస్థాన్ తన ఎస్.ఎస్.జీ కమాండోలను మోహరించడం, వివిధ మార్గాల ద్వారా తీవ్రవాదులను భారత్లోకి చొప్పించి దేశ...