
770views
పాకిస్థాన్ నుండి వచ్చి డిల్లీలోని రోహిణి ప్రాంతంలో తలదాచుకుంటున్న హిందూ శరణార్థులకు ఈ లాక్-డౌన్ సమయంలో సహాయం చేయడానికి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ముందుకు వచ్చారు. “సేవా భారతి” ద్వారా 106 హిందూ శరణార్ధుల కుటుంబాలకు రేషన్ ఏర్పాటు చేశారు. వారందరికీ రేషన్ అందించారు.





