News

News

కశ్మీర్లోని పై ఆర్టికల్ 35[A] పై సుప్రీంలో నేడు విచారణ..ప్రపంచమంతటా నెలకొన్న ఉత్కంఠ

శ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు...
News

పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగిన ప్రధాని మోడీ.

ప్రయాగ్‌రాజ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పారుశుధ్య కార్మికుల పాదాలు కడిగారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ అభర్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళల సహా...
News

నెల్లూరులో ఆరెస్సెస్ తీర ప్రాంత కార్యకర్తల సమ్మేళనం

ఈరోజు నెల్లూరులోని కస్తూరి దేవి గార్డెన్స్ నందు ఆరెస్సెస్ తీర ప్రాంత కార్యకర్తల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు  చెందిన   తీర ప్రాంత గ్రామాల కార్యకర్తలు దాదాపు నాలుగు వందల మంది పాల్గొన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన...
News

చాలించండి మీ నంగి వేషాలు – పాక్ పి. ఎం పై విరుచుకుపడ్డ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ.

పుల్వామా పాపం పాకిస్థాన్ దేనని  ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. “ ముందు మీరు కప్పుకున్న అమాయకత్వం ముసుగు తొలగించండి” అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఒవైసీ విరుచుకు పడ్డారు. పుల్వామా దాడిలో పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం,...
News

సమాజ జాగృతికి సాంస్కృతిక మూలాలే ఆధారం – ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య

స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ పునర్నిర్మాణ కార్యం నిరంతరంగా సాగాలని మహనీయులు అందరూ ఆకాంక్షించారని అని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత సహ సర్ కార్యవాహ శ్రీ వి. భాగయ్య అన్నారు. ఈ సుదీర్ఘ యాత్ర నిరాటంకంగా ఎలాంటి లోటుపాట్లూ...
News

ప్రధాని నరేంద్రమోడీకి సియోల్ శాంతి పురస్కారం

ఢిల్లీ : ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీని వరించింది. ఇండియాను ఆర్థికంగా ముందుకు నడిపేలా… నిర్ణయాలు తీసుకోవడం, సంస్కరణలు అమలు చేస్తున్న కారణంగానే ప్రధానమంత్రికి ఈ అవార్డ్ దక్కిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్...
News

గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో బాల్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్‌ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. బాల్‌రెడ్డి మృతి పార్టీకి తీరని...
News

దేశ వ్యతిరేక పోస్టర్ల ప్రదర్శన.. ఇద్దరు విద్యార్ధులపై దేశద్రోహం కేసు నమోదు

కేరళ: మలప్పురంలో భారతదేశ వ్యతిరేక నినాదాలు రాసి వున్న పోస్టర్లను ప్రదర్శించిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మలప్పురం ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అదే కళాశాలకు చెందిన బీకామ్ విద్యార్థులు రిన్షద్ రీరా, ముహమ్మద్ ఫరీస్ ‘కాశ్మీర్ కు విముక్తి...
News

సంఘ “కార్యకర్తల నిఘంటువు” స్వర్గీయ డాక్టర్ దెందుకూరి శివప్రసాద్ – పుస్తకావిష్కరణ సభలో శ్లాఘించిన వక్తలు.

కీ.శే.మాననీయ శ్రీ దెందుకూరి శివప్రసాద్ గారు ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత పూర్వ సంఘచాలకులు. వారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్టణంలో వారి జీవిత విశేషాలతో కూడిన “ కార్యకర్తల నిఘంటువు” పుస్తకావిష్కరణ  సభ జరిగింది.  రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల...
News

జగద్గురు స్వామి హంసదేవాచార్య ఆకస్మిక మృతి.

ప్రయాగ రాజ్ కుంభమేళా లో పాల్గొని తిరుగు ప్రయాణమైన జగద్గురు రామానందాచార్య హంసదేవాచార్య మహరాజ్ కారు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందారు. స్వామీజీ వారి పూర్తి జీవితాన్ని సనాతన ధర్మ రక్షణకు , ఉద్దరణకు, ప్రచారానికే వెచ్చించారు.  “మానవ సేవయే మాధవ...
1 2,355 2,356 2,357 2,358 2,359 2,375
Page 2357 of 2375