News

News

అన్య మత ప్రచారాన్ని అడ్డుకున్న గిరిజనులు

కొందరు వ్యక్తులు తమ గ్రామంలో అన్యమత ప్రచారం నిర్వహించడానికి ప్రయత్నించగా వారిని ఆ గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించి వెనక్కు తిప్పి పంపిన ఘటన నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామమైన పాలుట్లలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఓ వాహనంలో వచ్చిన...
News

రాష్ట్రంలో ఉదృతంగా, ఉద్యమంలా మతమార్పిడులు?

రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న వార్తలను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పిడులు ఉధృతంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క రాజమండ్రి గోదావరి ఘాట్లలోనే రోజూ పదుల సంఖ్యలో మత మార్పిళ్లు జరుగుతున్నాయి. అలాగే విజయవాడలోని ఫెర్రీ ఘాట్లో సైతం ప్రతి రోజూ పదుల...
News

పల్లె కదిలింది – 12 గంటల్లో గుడి వెలసింది

చిన్న చిన్న వంతెనలను పూట, ఒక్క రోజులో నిర్మించిన ఉదంతాలున్నాయి. కాస్త శ్రద్ధ చూపితే చాలు అవి సాకారమవుతాయి. కానీ కళాకృతులు, శిల్ప సంపదను గుదిగుచ్చి ఓ మందిరాన్ని నిర్మించడం ఆషామాషీ కాదు. 12 గంటల్లోనే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి...
News

పట్టు వదలని విక్రమార్కుడు – విక్రమ్‌ జాడను కనుగొన్న భారతీయుడు

కోట్ల మంది భారతీయుల కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2.. చివరి దశలో తడబడింది. అయితేనేం.. మన ఇస్రో శాస్త్రవేత్తల ముందు ఎన్నో సవాళ్లను, అనుభవాలను మిగిల్చింది. జాబిల్లి ఉపరితలాన్ని ఆఖరి నిమిషంలో గట్టిగా ఢీకొట్టిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడ కనుక్కోవడంలో...
News

చైనా నౌకను తరిమిన ఇండియన్ నేవీ

భారతీయ సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చైనా నౌకను మన దేశ నావికాదళం విజయవంతంగా తరిమికొట్టింది. ఈ ముఖ్య ఘటన అండమాన్‌ నికోబార్‌ దీవులలోని పోర్ట్‌ బ్లెయిర్‌ వద్ద చోటు చేసుకుంది. చైనా దేశానికి చెందిన షి యాన్‌ 1 అనే...
NewsProgramms

రాష్ట్రమంతటా కాషాయ జెండా రెపరెపలు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తన కార్య విస్తరణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఈ ఏడాది అనేక క్రొత్త మండలాలు, గ్రామాలలో సంఘ శాఖల ప్రారంభానికి ఆర్. ఎస్. ఎస్ ప్రయత్నిస్తోంది. ఆర్. ఎస్. ఎస్ తన పని సౌలభ్యం...
News

భారతీయ శిల్ప సంపదను భావితరాలకు అందించాలి

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని జర్మన్ శ్రీ సాయి ప్రాణయోగ నిర్వాహకుడు చెల్లేటి సాయిరెడ్డి అన్నారు. ఆదివారం 40 మంది జర్మనీకి చెందిన యోగా బృందం గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించారు. గత నెలరోజులుగా శ్రీ సాయి ప్రాణయోగ బృందం జిల్లాలో...
News

మహిళలను గౌరవించడం ఇంటి నుంచే మొదలు కావాలి – డాక్టర్ మోహన్ భాగవత్

హైదరాబాద్‌లో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతం ఢిల్లీలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ గీతామహోత్సవంలో ప్రతిధ్వనించింది. ఈ హేయమైన, అమానుషమైన కృత్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, సాధ్విరితంబర, చీఫ్ ఇమామ్ ఒమర్ అహ్మద్ ఇలియాసి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా...
News

విజయవాడలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం

కార్తీకమాస మాస శివరాత్రి నాడు విజయవాడ మహా నగర్ జక్కంపూడి కాలనీ గ్రౌండ్లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కోటి దీపార్చన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి లింగాలలోని శైవ క్షేత్రాదిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి, శ్రీదేవి...
News

ఎన్నార్సీ భారత్ అంతర్గత విషయం – బంగ్లాదేశ్

అక్రమ వలసదారులను గుర్తించేందుకు భారత్‌ చేపడుతున్న జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) విషయంలో తాము జోక్యం చేసుకోబోమని బంగ్లాదేశ్‌ తెలిపింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ రాయబారి సయ్యద్‌ మౌజమ్‌ అలీ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీ చేపట్టిన తర్వాత ఎవర్నీ...
1 2,326 2,327 2,328 2,329 2,330 2,424
Page 2328 of 2424