అంగ రంగ వైభవంగా ఆరంభమైన “సేవా సంగమం”
విజయవాడ సిద్ధార్థ నగర్ లోని సిద్ధార్థ కళాశాలలో గల సిద్ధార్థ ఆడిటోరియం నందు నేడు సేవా సంగమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, కాకినాడ శ్రీ పీఠం సంస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ...









