News

NewsProgrammsSeva

అంగ రంగ వైభవంగా ఆరంభమైన “సేవా సంగమం”

విజయవాడ సిద్ధార్థ నగర్ లోని సిద్ధార్థ కళాశాలలో గల సిద్ధార్థ ఆడిటోరియం నందు నేడు సేవా సంగమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, కాకినాడ శ్రీ పీఠం సంస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ...
NewsProgrammsSeva

రేపటి నుండి‘సేవా సంగమం’

ఈ నెల (డిసెంబర్ 2019) 7, 8తారీఖులలో (శని, ఆదివారాలలో) విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు ‘సేవా సంగమం’ నిర్వహించనున్నామని సేవా భారతి ఉపాధ్యక్షులు డాక్టర్ సాయి కిశోర్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలోని సిద్ధార్థ...
News

అయోధ్య తీర్పుపై నాలుగు రివ్యూ పిటిషన్లు

అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం నాలుగు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. మౌలానా ముఫ్తీ హస్బుల్లా, మొహద్‌ ఉమర్‌, మౌలానా మహఫుజూర్‌ రెహమాన్‌, మిస్బాహుద్దీన్‌ కొత్తగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నవంబర్‌ 9...
News

అదే తుది తీర్పు కాదు – శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2018లో ఇచ్చినదే తుది నిర్ణయంకాదని, ఈ అంశంపై విస్తృత ధర్మాసనం చూస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం తెలిపింది. శబరిమల ఆలయానికి బయల్దేరిన బిందు అమ్మిని అనే...
NewsProgramms

ఆద్యంతాలు లేనిదే సనాతన ధర్మం – శ్రీ శ్యాం కుమార్

కర్నూలు జిల్లా నంద్యాల త్రినేత్ర హోటల్లోని అట్లా ఫంక్షన్ హాల్ లో స్వయం సేవకులు, వారి కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాననీయ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ ఉదయ శంకర్, నంద్యాల కార్యవాహ శ్రీ చిలుకూరు శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది శ్రీ...
News

అమెరికన్ నేవీ షిప్‌యార్డ్‌లో ఆగంతకుడి కాల్పులు

అమెరికాలోని హవాయిలో గల పెరెల్‌ హార్బర్‌ నేవీ షిప్‌యార్డ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేవీ బేస్‌లోకి చొరబడిన ఓ ఆగంతకుడు అక్కడి సిబ్బందిపై కాల్పులతో...
News

క్రైస్తవులే లేని వాడలో చర్చి నిర్మాణానికి యత్నం

అడ్డుకున్న గ్రామస్థులపై అక్రమ కేసులు.... తనకు పై నుంచి ఒత్తిడి ఉందన్న ఎస్సై.... ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించ తలపెట్టిన చర్చి నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డుకున్న ఘటన ఈస్ట్ గోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలోని వెలమపేటలో చోటు చేసుకుంది....
News

పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన 'పౌరసత్వ సవరణ బిల్లు'కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో...
News

పృథ్వి – 2 ప్రయోగం విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన అణుసామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణిని డీఆర్‌డీవో రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌ వద్ద ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ కాంప్లెక్స్‌-3 నుంచి 3/12/2019 వ తేది మంగళవారం సాయంత్రం 7:48 సమయంలో ఈ ప్రయోగం...
News

విక్రమ్‌ జాడను మేం ఎప్పుడో గుర్తించాం – ఇస్రో శివన్

చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో గల్లంతైన చంద్రయాన్‌-2లోని -విక్రమ్‌' ల్యాండర్‌ను ఎట్టకేలకు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం వెల్లడించింది. అయితే నాసా ప్రకటనను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధినేత కె. శివన్‌ తోసిపుచ్చారు. విక్రమ్...
1 2,325 2,326 2,327 2,328 2,329 2,424
Page 2327 of 2424