News

News

రివ్యూ పిటిషన్ పై వెనక్కి తగ్గిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు

రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 9వ తేదీన రామ్ లల్లా విరాజమాన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం హిందూ సమాజానికే దక్కుతుందని, దీనికి ప్రత్యామ్నాయంగా ముస్లింలకు అయిదు ఎకరాల...
NewsSeva

డిసెంబర్ 7,8 తారీఖులలో జరుగనున్న ‘సేవా సంగమం’

ఈ ఏడాది (2019) 7, 8 తారీఖులలో విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు ‘సేవా సంగమం’ నిర్వహించనున్నామని సేవా భారతి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ కాకాణి పృథ్వీరాజు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటుచేసిన...
NewsProgramms

విజయవాడలో ఘనంగా ధన్వంతరీ జయంతి

ధన్వంతరీ జయంతి సందర్భంగా విజయవాడలోని సత్యనారాయణ పురంలో గల శిశు విద్యా మందిర్ నందు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ధన్వంతరి హోమం జరిగింది. ఈ హోమంలో విజయవాడకు చెందిన పలువురు ఆరోగ్య భారతి కార్యకర్తలు కుటుంబాలతో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభా...
News

ఢిల్లీలో దాడికి ఐసిస్ కుట్ర భగ్నం

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఉగ్ర దాడి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. అంతర్జాతీయ ముష్కర సంస్థ ఐసిస్‌తో ప్రభావితమైనట్టు అనుమానితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలను (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ...
News

పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడిపై తృణమూల్ కార్యకర్తల దాడి

భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడికి చేదు అనుభవం ఎదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను కొట్టారు. చుట్టుముట్టి ముష్ఠిఘాతాలు కురిపించారు. కాళ్లతో తన్నారు. రోడ్డు పక్కన ఉన్న పొదల్లో ఈడ్చి పడేశారు. ఆయన వ్యక్తిగత భద్రతా...
News

రామ జన్మభూమిపై కంగన సినిమా

పలు విభిన్న పాత్రల్లో నటించి, ఎందరో ప్రేక్షకులను మెప్పించి బాలీవుడ్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు నటి కంగనా రనౌత్‌. ఇటీవల ఈ నటి 'రాణీ ఆఫ్‌ ఝాన్సీ' పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా...
News

వచ్చే ఏడాది ఇంగ్లీషు మీడియం మొదలు – జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి...
News

శబరిమలకు ప్రత్యేక చట్టం రూపొందించండి – కేరళ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు ఈ కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలకు, శబరిమల ఆలయానికి ఒకే చట్టం తీసుకురావడం,...
NewsPublications

హిందూనగారా నవంబర్ 2019 సంచిక

CLICK HERE TO READ NOVEMBER 2019 HINDU NAGARA EDITION ఈ సంచికలో... నంద్యాలలో ఘనంగా భజన బృందాల సమ్మేళనం కాశ్మీర్ వేర్పాటువాదులకి పాక్ నిధులు - ఎన్ ఐ ఏ వెల్లడి విజయవాడలో ఘనంగా దక్షిణ భారత గో...
News

దేశవ్యాప్తంగా ఎన్ ఆర్ సీ – అమిత్ షా, బెంగాల్‌లో కాదు – మమత

సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి ప్రక్రియ జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన రాజ్యసభలో కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ అసోంలో ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేనివారు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చని, ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం...
1 2,328 2,329 2,330 2,331 2,332 2,424
Page 2330 of 2424