ఇండో చైనా సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి జరిగిన ఘర్షణలలో ఒక భారత సైనిక అధికారి తోపాటు ఇద్దరు సైనికులు కూడా వీర మరణం పొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే చైనా వైపు కూడా అంతకుమించిన ప్రాణ నష్టం...
అది లండన్ నగరంలోని వాటర్లూ బ్రిడ్జ్ ప్రాంతం.. అమెరికాలోని మినియాపొలిస్లో పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసిస్తూ, జాతి వివక్షకు వ్యతిరేకంగా కొందరు నల్ల జాతీయులు అక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఇంతలో వారికి వ్యతిరేకంగా సంప్రదాయ వాదులు...
నిన్న రాత్రి లఢక్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో... రెండు దేశాలూ సైన్యాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. అలా సైన్యం రెండు వైపులా వెళ్లిపోతున్న సమయంలో... చైనా కవ్వింపు చర్యలకు దిగింది. దాంతో... మన ఇండియన్ ఆర్మీ కూడా రా చూసుకుందాం... నువ్వో...
Bengaluru: The common lands are resources accessible to the whole community of a village with no exclusive property rights to any individuals. Gomala can be translated as village pastures for cattle,...
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మార్ఫింగ్ వీడియోను దిగ్విజయ్ ట్విటర్లో షేర్ చేయడమే కేసు నమోదుకు గల ప్రధాన కారణం. ఆ వీడియోలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా...
పాకిస్తాన్లోని ఇద్దరు విధులలో వున్న భారత హైకమిషన్ సిబ్బంది గత 5 గంటలుగా తప్పిపోయినట్లు సమాచారం. పాకిస్తాన్లో తప్పిపోయిన సిబ్బంది గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం ఇవ్వబడింది. ఈ విషయంపై భారత అధికారులు పాకిస్తాన్ అధికారులతో మాట్లాడుతున్నారు. పాకిస్థాన్లో భారత...
పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కెర్ని సెక్టార్లో నియంత్రణా రేఖ వెంట కాల్పులకు తెగబడింది. మోర్టార్లతో విరుచుకుపడింది. వాటిని తిప్పికొట్టే క్రమంలో భారత్కు చెందిన ఓ సైనికుడు వీరమరణం పొందారు. ముగ్గురు గాయపడ్డారు. షాహ్పూర్-కెర్నీ సెక్టార్లో...
కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్తున్న ‘తెలుగు పద్యం పాడుకుందాం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు తెలుగు భాషా పండితులు దిశా నిర్దేశం ప్రత్యక్షప్రసారం. యూ ట్యూబ్ : https://www.youtube.com/watch?v=AwdPb_sJD-E&feature=youtu.be ఫేస్బుక్ లైవ్ : https://www.facebook.com/vskandhra మరిన్ని...
రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికుల సహాయార్థం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సేవా భారతి లు నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒకరోజు ఐదు మంది పదవ...
నేపాల్ యొక్క కొత్త పటంలో భారత భూభాగంలోని కాలాపానీ, లిపులేఖ్ మరియు లింపియాధూరాలను చేర్చడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును నేపాల్ ప్రతినిధుల సభ (దిగువ సభ) శనివారం ఆమోదించింది. ఈ క్రమంలో జరిగిన ఒక పెద్ద పరిణామంలో, నేపాల్ యొక్క...