శ్రీలంకకు 50 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన భారత్
శ్రీలంకతో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఆయన దిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో భేటీ అయ్యారు. తొలి విదేశీ...









