మూర్తీభవించిన వాత్సల్య మూర్తి శ్రీ పిళ్ళారామారావు – సఫల సాధకుడు, ధన్య జీవి స్వర్గీయ శ్రీరామశాయి. – సంస్మరణ సభలో వక్తలు.
సీనియర్ ఆరెస్సెస్ కార్యకర్త శ్రీ పిళ్ళా రామారావు మూర్తీభవించిన వాత్సల్య మూర్తి అని విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ కోటేశ్వర శర్మ చెప్పారు. ఈరోజు అయోధ్య నగర్ లోని హైందవిలో విశాఖ పట్టణానికి చెందిన సీనియర్ ఆరెస్సెస్...









