పాక్ లో మైనారిటీలపై హింస – ఐ.రా.స మానవ హక్కుల మండలి ఆందోళన
పాకిస్థాన్ లో మైనారిటీలు వేధింపులకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి హై కమిషనర్ మిషెల్లే బాష్ లెట్ ఆరోపించారు. మైనారిటీల ప్రార్థనా మందిరాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దైవదూషణ నిరోధక చట్టంలోని నిబంధనల పేరుతో వారిపై హింసకు పాల్పడుతున్నారన్నారు....









