News

News

ఆశ్రమ స్థలంపై అ’రాచకీయుల’ కన్ను

విశాఖ నగరాన్ని కొత్త రాజధానిగా ప్రకటించడంతో అక్కడ ఖాళీ భూములపై రాజకీయ రాబందుల కళ్ళు పడ్డట్టు ఉన్నాయి. తాజాగా విశాఖ నగరం వెంకోజిపాళెంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న జ్ఞానానంద - రామానంద ఆశ్రమంపై కొందరి పెద్దల కన్ను పడింది. రాజకీయ...
News

లింగాయత్ మఠం ప్రధాన అర్చకుడిగా ముస్లిం

లింగాయత మఠానికి ముస్లిం వ్యక్తి ప్రధాన అర్చకుడిగా, అధిపతిగా నియమితులయ్యారు. భవిష్యత్తులో ఆయనే పూర్తిస్థాయి మఠాధిపతి కానున్నారు. కర్ణాటక రాష్ట్రం గదగ్‌ జిల్లా అసుటి గ్రామంలోని మురుఘరాజేంద్ర కోరనేశ్వర శాంతిధామ మఠం ప్రధాన అర్చకుడిగా 33 ఏళ్ల దివాన్‌ షరీఫ్‌ రహీం...
NewsProgramms

ఇప్పుడు ప్రపంచానికి భారత్ అవసరం ఉంది – డా|| మోహన్ భాగవత్

జార్ఖండ్ రాజధాని రాంచీలో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగ సారాంశం మా VSK పాఠకులకు ప్రత్యేకం. https://youtu.be/eRQmBq-pJvg భారత్...
News

యూపీలో బయటపడ్డ బంగారు గని

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు విస్తరించి...
News

అమూల్య లియోన్‌కు నక్సల్స్ తో సంబంధాలున్నాయ్ – కర్ణాటక సీఎం యడ్యూరప్ప

సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన యువతి అమూల్య లియోన్‌కు గతంలో నక్సల్స్‌తో సంబంధాలున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అన్నారు. ఆమెకు బెయిల్‌ వచ్చే అవకాశాలు కూడా లేవన్నారు. తాజా ఘటనపై మీడియాతో మాట్లాడుతూ సీఎం ఈ...
News

ప్రధానిని కలసిన అయోధ్య రామాలయ ట్రస్టు సభ్యులు

అయోధ్య రామాలయ ట్రస్టు సభ్యులు గురువారం ప్రధాని నరేంద్రమోదీని దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయోధ్యకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమైన ట్రస్టు సభ్యులు ఆయనను అయోధ్య సందర్శనకు రావాలని కోరారు....
News

సైనిక సంక్షేమానికి జన సేనాని కోటి విరాళం

ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. మిలటరీ డే సందర్భంగా సైనిక అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి గతంలో విరాళంగా ప్రకటించిన రూ.కోటి చెక్కును ¸కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్‌ మృగేందకుమార్‌కు...
NewsProgramms

ఆద్యంతం అలరించిన మాధవ విద్యా విహార పాఠశాల 42వ వార్షికోత్సవం

విశాఖ జిల్లా అనకాపల్లిలోని మాధవ విద్యా విహార్ పాఠశాల 42వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ పెనుమటి అప్పారావు అధ్యక్షత వహించారు. సభను ఉద్దేశించి శ్రీ విల్లూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ శ్రీరామ నగర్,...
News

నిబంధనలకు వ్యతిరేకంగా పొందిన ఆధార్ కార్డుల రద్దుకు చర్యలు

అక్రమ ఆధార్‌కార్డుదారులపై కొరడా ఝుళిపించే కార్యక్రమం మొదలైంది. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమవలసదారులు పొందిన ఆధార్ కార్డుల ఏరివేతపై అధికారులు దృష్టి సారించారు. పోలీసుల నివేదిక ఆధారంగా హైదరాబాద్ ఆధార్ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 127 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత...
ArticlesNews

హిందూ సమాజ స్వరాజ్యభానుడు ఛత్రపతి శివాజీ.

నేడు ఛత్రపతి శివాజీ జన్మదినం. ఈ పుణ్య తిథిలో ఆ మహా వీరుణ్ణి స్మరించుకుందాం. ఒక చిన్న బాలుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అతని సిపాయిలు ఒక గ్రామాదికారిని పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం ఒక అనాథ వితంతువుపై అత్యాచారం చెయ్యడం....
1 2,302 2,303 2,304 2,305 2,306 2,424
Page 2304 of 2424