News

News

మరణాల రేటు భారత్‌లోనే తక్కువ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచంలో తక్కువ కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 1.58శాతం...
News

5000 మంది ఎస్సీలకు అర్చక శిక్షణనిచ్చిన విశ్వహిందూ పరిషత్ 

సామాజిక సమరసతలో భాగంగా నిమ్నవర్గాలను ధార్మిక జీవనానికి దగ్గర చేసే కృషిలో భాగంగా  విశ్వహిందూ పరిషత్  ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 5000 మంది ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారికి అర్చకత్వంలో శిక్షణనిచ్చింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషద్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్...
News

సంస్కార భారతి ఆధ్వర్యంలో చిత్ర కళా పోటీలు

ప్రముఖ సినీ దర్శకుడు స్వర్గీయ బాపు గారి వర్థంతి సందర్భంగా సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్ వారు "బాపు" రే చిత్రం పేరుతో చిత్ర కళా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో విభాగం - 1 లో 10 నుంచి 15 సంవత్సరాల...
News

“ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం” : వెబినార్

కన్యాకుమారిలో వివేకానంద స్మారకం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివేకానంద రాక్ మెమోరయల్ మరియు వివేకానంద కేంద్ర, కన్యాకుమారి వారు ఈ ఏడాది సెప్టెంబర్ 12న సాయంత్రం 6.30 నుంచి 7.45 వరకు "ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం"...
News

చర్చలు విఫలమైతే చైనాపై సైనిక చర్యకు వెనుకాడం : బిపిన్ రావత్

లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి భారత్‌, చైనా మధ్య చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆదివారం...
News

భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా విద్యా బోధన

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) అమలులో విద్యార్థులకు భారతీయ సంప్రదాయాన్ని మరింత చేరువ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలతో బోధన చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ...
News

మహిళను ఆదుకున్న జవాన్లు

దేశ రక్షణకు సరిహద్దుల్లో గస్తీ కాయడమే కాదు పక్క వారికి ఆపదొస్తే అదే స్ఫూర్తిని కనబరుస్తామని చాటారు మన జవాన్లు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద సాహసమే చేశారు. రాళ్లూ రప్పలు, వాగులూ వంకలూ దాటుకుంటూ 15 గంటల పాటు...
News

ఐదుగురు చొరబాటుదారుల హతం

పంజాబ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న ఐదుగురిని బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్చి చంపాయి. తార్న్‌ తరన్‌ జిల్లా ఖేమ్‌కరన్‌ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని బీఎస్‌ఎఫ్‌ జవానులు...
News

నమస్తే అంటున్న దేశాధినేతలు

యూరప్‌లో సంభవించిన తాజా పరిణామాల చర్చకు ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఫ్రాన్స్‌లో నిర్వహించారు. కరోనా వైరస్‌, బెలారస్‌ రాజకీయ అస్థిరత, లెబనాన్‌ పేలుళ్లు, రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యస్థితి తదితర అంశాలను గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వివిధ యూరప్‌...
News

జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ పై పిటిషన్ తిరస్కరణ

సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ వ్యవహార శైలిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ గొగొయ్‌ తీరుపై ఈ వ్యాజ్యం దాఖలైంది. గత రెండేళ్లుగా వాదనల...
1 2,302 2,303 2,304 2,305 2,306 2,500
Page 2304 of 2500