ఆశ్రమ స్థలంపై అ’రాచకీయుల’ కన్ను
విశాఖ నగరాన్ని కొత్త రాజధానిగా ప్రకటించడంతో అక్కడ ఖాళీ భూములపై రాజకీయ రాబందుల కళ్ళు పడ్డట్టు ఉన్నాయి. తాజాగా విశాఖ నగరం వెంకోజిపాళెంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న జ్ఞానానంద - రామానంద ఆశ్రమంపై కొందరి పెద్దల కన్ను పడింది. రాజకీయ...









