కర్నూలులో కుల సంఘాల సద్భావన సదస్సు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో 23-02-2020 ఆదివారం నాడు సద్భావన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో నగరంలోని సుమారు 40 కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దలు శ్రీ హెబ్బారు నాగేశ్వరరావు మార్గదర్శనం చేశారు. కార్యక్రమంలో హిందూ...









