News

News

పాకిస్తాన్‌లో 100 ఏళ్ల నాటి హనుమాన్ మందిరం కూల్చివేత

లాక్డౌన్ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా, పాకిస్తాన్లోని ఇస్లామిక్ శక్తులు మైనారిటీ హిందువులను వేధించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్లోని లియారి జిల్లాలో దేశ విభజనకు పూర్వం నుంచీ వున్న ఒక హనుమాన్ మందిరాన్ని ఒక బిల్డర్ ఆదివారం కూల్చివేసినట్లు...
News

కులభూషణ్ జాదవ్ కేసులో పాక్ మెలిక

గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ మరశిక్షపై భారత న్యాయవాదితో రివ్యూ పిటిషన్ దాఖలు చేయించాలని భావిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది....
ArticlesNews

కమలా హారిస్ అభ్యర్ధిత్వం భారత్ కు లాభమా? నష్టమా?

భారతదేశంలోని వివిధ పత్రికలు కమలా హారిస్ నామినేషన్‌ను భారతీయులు గర్వించవలసిన గొప్ప విషయంగా కీర్తిస్తూ కథనాలు వెలువరిస్తున్నాయి. ఆ విషయంలో దేశంలోని వామపక్ష మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. వామపక్ష మీడియా చైనా - భారత్ వివాదం నేపథ్యంలో ఏ విధంగా...
News

పాకిస్థాన్ కు షాకిచ్చిన సౌదీ అరేబియా యువరాజు

పాకిస్తాన్‌కు దాని సన్నిహిత దేశమైన సౌదీ అరేబీయా నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరపడానికి సౌదీకి వెళ్లిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాను కలవడానికి సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌...
News

జమ్మూ కాశ్మీర్ నుంచి వెనక్కుమరలిన 10వేల మంది పారామిలటరీ సిబ్బంది

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో మోహరించిన కేంద్ర పారామిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 10వేల మంది పారామిలటరీ సిబ్బందిని వెనక్కి రప్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు...
News

జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని చిత్రాగమ్‌ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో...
ArticlesNews

కాలు దువ్వుతున్న చైనా

భారత్‌తో ఘర్షణకు మరింత ఆజ్యం పోసేలా చైనా వ్యవహరిస్తోంది. ఒకపక్క శాంతి వచనాలు పలుకుతూనే మరోపక్క సైనిక మోహరింపులకు దిగుతోంది. భారత్‌కు చేరువలోని వైమానిక స్థావరంలో అధునాతన స్టెల్త్‌ యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. తద్వారా తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకుంది....
News

శిరోముండనం కేసు : సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రపతి భవన్

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో సంచలనం రేపిన శిరోముండనం కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలిచ్చింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని నిర్దేశించింది. ఈ మేరకు...
News

బెంగళూరులోని ప్రఖ్యాత మెడికల్ కాలేజీ నేత్ర వైద్య నిపుణుడుగా పనిచేస్తున్న ఐసిస్ ఉగ్రవాది అబ్దుర్ రెహ్మాన్ ను అరెస్టు చేసిన NIA

సిరియా మరియు పశ్చిమ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో సంఘర్షణ ప్రాంతాలలో గాయపడిన ఐసిస్ ఉగ్రవాదులకు సహాయం చేయడానికి వైద్య సంబంధమైన యాప్ లను అభివృద్ధి చేస్తున్న ఐసిస్ ఉగ్రవాది అబ్దుర్ రెహ్మాన్ ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది....
News

మత్స్యకారుల వలలో నిఘా డ్రోన్

ఒడిశా బాలాసోర్ జిల్లాలోని తలాపాడ సమీపంలో సోమవారం సముద్రంలోని లోతైన ప్రదేశంలో చేపలు పట్టేటప్పుడు మత్స్యకారుల వలలో టార్గెట్ డ్రోన్‌ పడడంతో వారు ఆశ్చర్యపోయారు. సమాచారం మేరకు వలకు చిక్కిన ఈ మెగ్గిట్ "బిటిటి -3 బాన్షీ" అనేది బ్రిటిష్ టార్గెట్...
1 2,303 2,304 2,305 2,306 2,307 2,500
Page 2305 of 2500