విజయవాడలోని నులక పేట సమీపంలోగల గోకులాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. 18/2/2020 మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి మరియు ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య గార్ల సమక్షంలో...
CAA గురించి అవగాహన లేకపోవడం వల్లనే దేశంలోని కొన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని RSS క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ అన్నారు. Rss ఒంగోలు శాఖ నగర సాంఘిక్ కార్యక్రమంలో ముఖ్య వక్తగా వారు పాల్గొని ప్రసంగించారు. ఇంకా వారు...
నేడు మాధవ సదాశివ గోళ్వాల్కార్ (గురూజీ) 115వ జయంతి నేను, దేశం కోరేది యువతీ యువకులను మాత్రమే అని యువతకు పిలుపు ఇచ్చింది శ్రీ మాధవ సదాశివ గోళ్వాల్కర్. దేశంకోసం దేహాన్ని కూడా పట్టించుకోకుండా అనుపమానమైన వ్యక్తిత్వంతో జాతికి జాగృతి గీతం...
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ జిల్లాలలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ శిబిరాలు నిర్వహించింది. ఈ శిబిరాలలో మండల పై స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ విభాగ్ శిబిరాల చిత్ర మాలిక మా VSK పాఠకుల కోసం విజయనగరం విభాగ్ :...
ఝార్ఖండ్లోని పడిహౌస్ గ్రామంలో గిరిజన వాసుల ప్రాచీన విలువిద్య పోటీలు ఘనంగా జరిగాయి. నాటి బ్రిటీష్ పాలకులతో పోరాడిన తమ పూర్వీకుల్ని స్మరిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తారు. వేలాదిమంది ఆదివాసీలు దీనిలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని తమ పూర్వీకుడైన...
బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న పడవ మంగళవారం బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. దీని గురించి సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ కోస్ట్గార్డు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 73 మందిని...
CLICK HERE TO READ HINDUNAGARA FEBRUARY 2020 EDITION ఈ సంచికలో… ఆంధ్ర విత్ CAA భైంసాలో భీభత్సం - 18 ఇళ్ళు దగ్దం భారత్ నుంచే మానవజాతి ప్రపంచమంతటికీ విస్తరించిందా? మందు పాతరలను పాతరేసిన రాణే – ప్రేరణ...
కుడ్ముల రంగారావు గారు (1859 - 1928) కర్ణాటక లోని మంగుళూరు కేంద్రం గా SC ల కోసం నిమ్న వర్గాల విద్య కోసం అనేక పాఠశాలలను నిర్వహించారు. వారి ఇళ్లలో ఉన్నారు,భోజనం చేశారు విశ్వ బ్రాహ్మణ కులాన్నుంచి వెలివేసినా లెక్క...
1993 ముంబయి వరుస పేలుళ్ల ప్రధాన కుట్రదారు మునాఫ్ హలరీని గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్) సోమవారం అరెస్టు చేసింది. పాకిస్థాన్ పాస్పోర్టుతో ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయి వెళ్తుండగా వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల...
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికై ఏర్పాటు చేసిన శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఈ నెల 19న తొలిసారి సమావేశం కానుంది. ట్రస్టు అధ్యక్షుడు పరాశరన్ నివాసంలో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 1న శ్రీరామనవమి...