తల్లడిల్లిన తెలుగు నేల – ఉగ్ర దాడిపై రాష్ట్రమంతటా వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాలలు.
పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో వీర మరణం పొందిన భారత సీఆర్ పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు నిరసన ప్రదర్శనలు, పాకిస్తాన్ దిష్టి బొమ్మల దహనం చేశారు. ప్రజలు అమర జవాన్లకు నివాళిగా మౌనం...









