అయోధ్య కేసు విచారణ ఈ నెల 26న
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కేసు విచారణ ఈ నెల 26వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీనిపై విచారణ చేపట్టడానికి ఏర్పాటైన అయిదు మంది న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎస్ ఎ బొబ్డె సెలవుల్లో ఉన్న...









