News

NewsProgramms

అలుపెరగని కళాయోధుడు – శ్రీ వాకంకర్

లలిత కళల ద్వారా సాంస్కృతిక ప్రేరణ, సంస్కృతిని పరిరక్షించడం, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, గత 38 సంవత్సరాలుగా పని చేస్తున్న అఖిల భారత సంస్థ సంస్కార భారతి. వ్యక్తి మరియు సమాజ నిర్మాణానికి విలువ ఆధారిత కళల ద్వారా సంస్కార...
News

ఢిల్లీ అల్లర్లపై అసత్య కథనాలు: పలు విదేశీ వార్తా సంస్థలపై ఫిర్యాదు

ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ అనేక అసత్య కథనాలు వండివార్చిన పలు విదేశీ వార్తా సంస్థలపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ముస్లిములను రెచ్చగొట్టే విధంగా, హిందువులను దోషులుగా చిత్రీకరిస్తూ, పోలీసుల స్ఫూర్తిని దెబ్బతీస్తూ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను మసకబార్చే...
News

నిజమైన స్నేహితులెవరో తెలుసుకొనే సమయం ఆసన్నమైంది

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ స్వాగతించే ఓ దేశం చూపండి అంటూ సవాల్‌ విసిరారు. సీఏఏపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆయన ఈ...
News

ఢిల్లీలో బయటపడిన మరో ఘోరం

ఢిల్లీ హిందూ వ్యతిరేక అల్లర్లలో దల్బీర్ సింగ్ నేగి అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు షహనావాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దల్బీర్ సింగ్ నేగిని ముస్లింల అల్లర్ల గుంపు అవయవాలను కత్తితో నరికి,  ఆ తర్వాత సజీవ దహనం...
News

కరోనాపై వదంతులు నమ్మకండి: ప్రధాని మోడీ

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తికి సంబంధించి అనేక వదంతులు చక్కర్లు కొడుతున్నాయని, వాటిని నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అలాగే ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పాటించాలని సూచించారు. ఇతరుల్ని పలకరించేందుకు 'హ్యాండ్‌ షేక్‌' విధానాన్ని ప్రక్కన పెట్టి భారత సంప్రదాయ పద్ధతిలో...
News

హవ్వ ఆలయ భూమిలో చర్చి నిర్మాణమా?

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో గల పక్షి మోచన తీర్ధ స్థలంలో, ఎండోమెంటు భూమిలో చర్చి నిర్మాణం జరిగింది. దీనికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి పంచాయితీ ఈవో, ఎండోమెంటు ఈవో ఎంత సొమ్ముకు అమ్ముడు పోయారు?...
News

తమిళనాడులో హిందూ మున్నాని కార్యకర్తపై జీహాదీల దాడి

మార్చి 4 న రాత్రి 10 గంటలకు కోయంబత్తూరులోని గాంధీపురంలో సిఎఎ కి మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న పోథానూర్ నివాసి, హిందూ మున్నాని జిల్లా కార్యదర్శి ఎం ఆనంద్ (33)పై రెండు బైక్ లలో వచ్చిన...
News

మ్రోగిన స్థానిక నగారా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సరైన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలివిడత షెడ్యూల్‌ను కూడా...
News

అప్పుడు దాడికి సహకారం – ఇప్పుడు కారాగారం

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పుల్వామా దాడి ఘటనకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్టు చేసింది. వీరిలో ఒకరు పేలుడు పదార్థాలకు కావాల్సిన వస్తువులను సమకూర్చిన వ్యక్తి కావడం గమనార్హం. శ్రీనగర్‌కు చెందిన వాజీ-ఉల్-ఇస్లామ్‌(19)తో పాటు...
1 2,295 2,296 2,297 2,298 2,299 2,425
Page 2297 of 2425