News

News

చివరి ఘడియలలో….

ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అనేక మార్గాలను అన్వేషించారు నిర్భయ దోషులు. కానీ, వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు న్యాయమే గెలిచింది. ఈరోజు ఉదయం 5:30 గంటలకు ఉరికంభం ఎక్కారు. అయితే, చివరి క్షణాల్లో ఆ నలుగురు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసినట్లు సమాచారం....
ArticlesNews

సీఏఏ వ్యతిరేకులకు మిగిలింది బూడిద!

ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)వల్ల భారతదేశ ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదని కాంగ్రెసు పార్టీ అంగీకరించింది. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెసు నాయకుడు కపిల్ సిబాల్ ఈ విషయం చెప్పారు. హమ్మయ్య.. 52మంది పౌరులు...
News

కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ పాటిద్దాం – ప్రధాని మోడీ పిలుపు

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఈ నెల 22న ఆదివారం అందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జనం...
NewsSeva

కష్ట కాలంలో అండగా నిలుస్తున్న మాధవ సేవాసమితి

ఈ రోజు ఒంగోలు మాధవ సేవాసమితి ఆధ్వర్యంలో కేశవభవన్ కార్యాలయంలో కరోనా వ్యాధి నివారణ కొరకు మహిళలకు అవగాహన కల్పించి ,ముందు జాగ్రత్త కొరకై హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షలు శ్రీ మండవ నాగేశ్వరరావు గారు,...
News

కరీంనగర్లో ఉదృతంగా పీఎఫ్ ఐ కార్యకలాపాలు?

కరీంనగర్లోని ముకరంపుర ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పేరుతో నడుస్తున్న ఒక విద్యాసంస్థలో యువకులకు తీవ్రవాద శిక్షణను ఇస్తున్నట్లుగా తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో  పోలీసులు విద్యాసంస్థల మూసివేత విషయంలో జరుపుతున్న తనిఖీలలో భాగంగా ముకరంపుర లోని ఈ...
NewsProgramms

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో జరుగనున్న భారీ బైక్ ర్యాలీ

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నామని శ్రీరామ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలియజేశారు. ఏప్రిల్ 2వ తారీఖున 9 గంటలకు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈ ర్యాలీ బయలుదేరుతుందని...
NewsSeva

సేవా భారతి ఉచిత హోమియో మందుల పంపిణీ

ఈరోజు గుంటూరులో సేవా భారతి ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణ కొరకు ఉచితంగా హోమియో మందులను అందించారు. అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో 200 మంది విద్యార్థులకు వారి కుటుంబాలకు సరిపడా హోమియో మందులను పంపిణీ చేశారు....
News

రంజన్‌ గొగోయ్ ప్రమాణం

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో తన సభ్యత్వం గురించి ఆయన సమర్థించుకున్న ఆయన, తన హజరుతో న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాలను పార్లమెంటులో చర్చించే అవకాశంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా...
News

ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ అచ్చంతోపు గ్రామంలో సామాజిక సమరసతా సేవా ఫౌండేషన్ వారు నిర్మించిన దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్, జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు వందమంది రోగులు...
News

మోసంలో మాస్టరు ఆ పాస్టరు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ పాస్టర్ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు నిరుద్యోగుల వద్ద ఏకంగా 27 లక్షలు కాజేసి ఇప్పుడు తనకేమీ తెలియదని బుక్కా ఇస్తున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఓ మహిళ...
1 2,289 2,290 2,291 2,292 2,293 2,425
Page 2291 of 2425