గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేర కరోనా (కోవిడ్ -19)ను నియంత్రించడానికి ది .22/03/2020 ఆదివారం నిర్వహించే జనతా కర్ఫ్యూ లో భాగం గా రేపు ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటలవరకు ఎవరూ...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రోజు కూలీలకు ఉపాధి లేకుండా పోతోంది. అనేక చోట్ల థియేటర్లు, షాపింగ్ మాల్స్, సహా జనసమర్థం ఉన్న ప్రాంతాలను మూసివేస్తుండటంతో వాటిపై ఆధారపడి పనిచేసే రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్...
100 శాతం ఇస్లామిక్ దేశం అయిన ఇండోనేషియా నుండి నమాజు నేర్చుకోడానికి కరీంనగర్ వచ్చారని చెప్పడం వట్టి కట్టుకథ అని. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన CAA చట్టానికి వ్యతిరేకంగా దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న “పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా”...
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బండారు నాగేశ్వరరావు గారి సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలు నివసించే స్థానిక బైటిపేటలో ఉచితంగా హోమియో మందులు పంపిణీ...
మహమ్మారి కరోనా విషయంలో యువత అతీతం కాదని, నిర్లక్ష్య ధోరణి తగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హితవు పలికింది. కరోనా బారిన పడుతున్న వారు, ప్రాణాలు కోల్పోతున్నవారిలో వయసుపైబడిన వారే అధికంగా ఉన్నప్పటికీ యువత తక్కువ అంచనా వేసి ప్రాణాల మీదకు...
మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శించారు. కరోనా వైరస్పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరోసారి...
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సార్క్ దేశాలతో కలిసి భారత్ ముందడుగు వేయడం ఎంతో గొప్ప విషయమని అమెరికా ప్రశంసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్...
ఇటీవల కరీంనగర్కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కావడం కరీంనగర్ తో పాటు యావత్ తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇస్లామిక్ కార్యకలాపాల విస్తరణ కోసం కరీంనగర్ కేంద్రంగా పర్యటించిన మొత్తం 10 మంది ఇండోనేషియన్లలో...
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఆర్థికంగా, సాంకేతికంగా మనకంటే ఎంతో ముందున్న అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా బారినపడి విలవిల్లాడిపోతున్నాయ్. ఈ విషయంలో మన దేశం అప్రమత్తంగా వ్యవహరించిందనే చెప్పాలి. చైనాలో పురుడు పోసుకున్న కరోనా ఆ దేశాన్ని...
విజయవాడలోని అయోధ్యనగర్ లో జరిగే ప్రహ్లాద శాఖా వార్షికోత్సవం ఈ రోజు ఉదయం అయోధ్యనగర్ లోని క్షత్రియ సేవా సంఘం వారి క్షత్రియ భావన్లో జరిగింది. ఈ వార్షికోత్సవంలో రోజూ శాఖకు వచ్చే బాల స్వయంసేవకులు, ప్రౌఢ, తరుణ స్వయంసేవకులు మొత్తం...