News

News

జమ్మూ-కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలోని దయాళ్ గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం ఉదయం భద్రతా దళాలు...
News

ఈసీ ఒకలా… సీఎం మరోలా…

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. విజయవాడలో ఉదయం ఆయన...
News

యోగా ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు – బాబా రాందేవ్

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని యోగా గురు రాందేవ్‌ శనివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ 'కరోనా వైరస్‌ గురించి...
News

జయభారత్ హాస్పిటల్ కు తుంగా కుటుంబ విరాళం

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెద పుత్తేడు గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సహచరుడు, శిష్యుడు అయిన శ్రీ తుంగా పాండురంగారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ కు...
News

పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

సంస్కారాన్ని నేర్పించే పాఠశాలలో భారతీయ సనాతన ధర్మాన్ని పట్టపగలే అత్యంత దారుణంగా అవమానించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో చోటు చేసుకుంది. ఈ మధ్య హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలు, దేవాలయాలలోని రధాలను కొందరు దుండగులు ధ్వంసం చేస్తున్న విషయం...
News

ఒళ్ళు గగుర్పొడిచేలా అంకిత్ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్

ఈశాన్య ఢిల్లీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిఘా విభాగం(ఐబీ)అధికారి అంకిత్‌శర్మ శరీరంపై 51చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీటిలో 12చోట్ల పదునైన కత్తులతో చేసిన గాయలుకాగా మరో 33చోట్ల ఆయుధాలు, రాడ్లతో చేసిన గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ గాయాలన్నీ...
News

శ్రీ వేంకటేశ్వర సమారాధన గోడపత్రిక ఆవిష్కరణ

సింహపురి వైద్య సేవా సమితి మరియు యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల 11వ తేదీ న గొలగముడి వెంకయ్య స్వామి ఆశ్రమం నందు  జరగబోవు  శ్రీవెంకటేశ్వర స్వామి సమారాధన కార్యక్రమం యొక్క గోడ పత్రిక ,కరపత్రములు...
News

ఆరెస్సెస్ లో బాధ్యతల మార్పు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సందర్భంగా ప్రతి ఏడాది అఖిల భారతీయ, క్షేత్ర స్థాయిలలో వివిధ బాధ్యతలలో వచ్చిన మార్పులను ప్రకటించడం రివాజు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ విస్తృతి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర...
NewsProgramms

ఒంగోలు, తాడేపల్లిలలో ఆరెస్సెస్ శాఖా వార్షికోత్సవాలు

ఒంగోలులో.... ఒంగోలు విద్యారణ్య శాఖ వార్షికోత్సవం ది 14.3.20 న జరిగింది.ముఖ్య వక్తగా ఒంగోలు SBI అసిస్టెంట్ మేనేజర్ శ్రీ కె. బాలకృష్ణమూర్తి పాల్గొనగా స్వయసేవకుల ప్రదర్శనలు బస్తీ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఒంగోలు వార్షికోత్సవ దృశ్యాలు : తాడేపల్లిలో.... అలాగే విజయవాడ...
NewsProgrammsSeva

సూర్యోపాసన ద్వారా ఆయురారోగ్యాలు – శ్రీ దత్త పీఠాధిపతి

సమాజంలో ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేయడం ద్వారా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని శృంగవృక్షంకి చెందిన శ్రీ దత్త పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు. శనివారం ఐ. పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆయన విస్తృతంగా...
1 2,291 2,292 2,293 2,294 2,295 2,425
Page 2293 of 2425