News

ArticlesNews

మనసున్న బ్యాంకులు కావాలి

మన బ్యాంకులు ధనిక వర్గాలకే చుట్టాలా? పేద, మధ్యతరగతి వారి పాలిట శాపాలా? బ్యాంకర్లు తమ సేవలను తమకు లాభం చేకూర్చే వారికి మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నారా? బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందించదలచుకున్న ఫలాలను వారికి అందించడానికి...
NewsSeva

జయభారత్ హాస్పిటల్ లో పల్మనాలజీ విభాగం ప్రారంభం

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ నందు శ్వాసకోశ వ్యాధుల విభాగము (పల్మనాలజీ విభాగము) ప్రారంభించబడినది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివ మౌర్య గుప్తా మాట్లాడుతూ ఇకనుంచి జయభారత్ హాస్పిటల్ లో నెమ్ము, అలర్జీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రతిరోజు తమ...
News

ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి తీర్మానాలు

ఈ నెల 14వ తారీఖున బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈమధ్య దేశంలో ప్రముఖంగా చర్చనీయాంశాలుగా ఉన్న "జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు", "అయోధ్య రామజన్మభూమిలో శ్రీ రామ మందిరం...
News

శ్రీ వేంకటేశ్వర సమారాధన వాయిదా

నెల్లూరు జిల్లా గొలగముడిలో సింహపురి వైద్య సేవా సమితి, యానాదుల ధర్మ జాగరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించ తలపెట్టిన యానాదుల శ్రీ వేంకటేశ్వరస్వామి సమారాధన కార్యక్రమం కరోనా వైరస్ కారణంగా  వాయిదా వేయడం జరిగింది. ఈ...
News

అయోధ్యలో ఘనంగా జరుగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలు

అయోధ్యలోని రామజన్మభూమి ఆవరణలో వచ్చే నెలలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ‘హారతి’ కార్యక్రమంలో తొలిసారి భక్తులు పాల్గొనడానికి అనుమతించనున్నారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఆలయం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి రామ్‌లల్లా విగ్రహాలను తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి....
News

రాజ్య సభకు జస్టిస్‌ రంజన్ గొగోయ్

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగోయ్ పార్లమెంటు ఎగువ సభకు నామినేట్‌ అయ్యారు. నామినేటెడ్‌ సభ్యుల పదవీ విరమణ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనను నామినేట్‌ చేస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు...
News

మతమార్పిడి యత్నాలపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం

గిరిజనులను మతం మార్చడం కోసం క్రైస్తవ నాయకుల మరియు జార్ఖండ్ లో స్థాపించబడిన చర్చిలు గా పేర్కొనబడుతున్న మత మార్పిడి ముఠాలు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సొరేన్ ను కలిసి మంతనాలు జరపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్...
News

ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమే –  బండి సంజయ్

ప్రజాసమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో రజకార్ల అజెండాను భుజాన ఎత్తుకుంటున్నారని తెలంగాణ భాజపా ఎంపీలు విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడంపై వారు మండిపడ్డారు. దిల్లీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌,...
News

కరోనాను కలసి ఎదుర్కుందాం : సార్క్‌ దేశాలతో ప్రధాని మోడీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సార్క్‌ సభ్య దేశాలు ఆదివారం సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, అఫ్గానిస్థాన్‌, భూటాన్‌, నేపాల్‌ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సు...
News

ఓరి మీ అఘాయిత్యం కూలా – అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిన నిర్భయ దోషులు

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే చివరి నిమిషంలో పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలతో దోషుల ఉరిశిక్ష అమలు మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే....
1 2,290 2,291 2,292 2,293 2,294 2,425
Page 2292 of 2425