Prime Minister Narendra Modi spoke to the people of the country (Janta Curfew) in the name of the country to stop in their own homes from March 22, ie from...
అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహమ్మరి కరోనా వైరస్ను అడ్డుకోవాలంటే కేవలం లాక్డౌన్లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్వో) ప్రతినిధి మైక్ ర్యాన్ పేర్కొన్నారు. వైరస్ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే ఆయా దేశాలు చేపట్టే ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. ప్రస్తుతం కరోనా...
ప్రపంచంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత్ పెద్ద యుద్ధమే ప్రకటించింది. యావత్ భారతావని చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టిన ఈ జనతా కర్ఫ్యూలో దేశ ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేశారు. ఈ వైరస్ గొలుసును ఛేదించడమే లక్ష్యంగా...
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితే దీన్ని కట్టడి చేయగలమని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని, మన రాష్ట్రం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని...
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ బారిన పడి ఇప్పటికే దేశంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో...
ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి రక్తమోడాయి. సుక్మా జిల్లాలో నక్సల్స్కు, భద్రతా బలగాలకు శనివారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో అదృశ్యమైన 17 మంది మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. మృతదేహాలను అడవుల నుంచి తరలించినట్లు ఐజీ (బస్తర్రేంజ్) సుందర్ రాజ్ తెలిపారు. నక్సలైట్లు...
నగరంలోని ఓయువకుడికి కరోనా వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్-19 నివారణకు ప్రజలు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కొవిడ్ లక్షణాలు ఉంటున్నాయని, వారు విధిగా నిబంధనలు, సూచనలు...
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాప్టర్లలో రాయ్పూర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ...
నమాజ్ నేర్చుకోవడానికి ఇండోనేషియా నుంచి కరీంనగర్ రావడం ఏమిటి? విచిత్రం కాకపోతే. దీని వెనుక ఏదో భారీ కుట్ర ఉండి ఉండే అవకాశం ఉంది. అయితే ఆ ఇండోనేషియా బృందానికి ఎయిర్ పోర్టులో పరీక్షలు చేయలేదా? మరి అప్పుడు ఎందుకు తేలలేదు?...
కరోనా విషయంలో ఆయా మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మాస్కులు అందరూ ధరించాల్సిన అవసరం లేదని, సామాజిక దూరం పాటిస్తే సరిపోతుందని తెలిపింది. నేటి నుంచి 111 ల్యాబ్లు దేశవ్యాప్తంగా పనిచేయనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ...