నాగపూర్లోని నారాయణ్ దబోల్కర్ అనే స్వయం సేవక్ కథ ఇది. ఆయన వయసు 85 సంవత్సరాలు. కోవిడ్ ఉధృతంగా ఉన్న ఈ తరుణంలో ఆయన కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఆయన కుమార్తె ఎంతో ప్రయత్నంతో తెలిసిన వారి హాస్పిటల్లో ఆయనకు...
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. 92 రెండు రోజుల్లో 12 కోట్ల మందికి పైగా టీకాలు వేసి ఈ ఘనతను సాధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా 97, చైనా 108 ఈ రోజుల్లో...
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు...
కరోనా మహమ్మారితో ప్రపంచం అట్టుడిగిపోతున్న వేళ మిగతా ప్రపంచం కంటే ముందుగా మన దేశంలోని శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. మనదేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటప్పటికీ అమెరికా మోడెర్నాకానీ, రష్యన్ ఫైజర్, స్ఫుత్నిక్ లు గానీ, జాన్సన్ అండ్ జాన్సన్...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సూచన చేశారు. అమెరికాను ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్ సోమవారం ఓ...
కోవిడ్ మహమ్మారి చికిత్సకు ఔషధ మొక్క అడ్డసరం.. ఏ మేరకు పని చేస్తుందో పరిశోధిస్తున్నట్లు ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లైడ్ డెవలప్మెంట్ అండ్ జినో మీన్స్ తెలిపింది. దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం ఆపడానికి, చర్మవ్యాధులకు ఈ మొక్కను...
శ్రీరామనవమి.. చైత్ర శుద్ధ నవమి నాడు జరిగే మహా క్రతువు. మనిషి... మహిత చరితుడు ఎలా అవుతాడో తన నడవడి ద్వారా జగతికి చాటిన మర్యాదా పురుషోత్తముడు... శ్రీరాముడు. ఆయన జననం పట్టాభిషేకం, కళ్యాణం అన్ని శ్రీరామనవమి రోజే జరిగాయని భక్తుల...
“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత…..” అని గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఈ భూమిపైన ధర్మానికి గ్లాని ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఒక మహాపురుషుడు ఉద్భవించి జాతికి జ్ఞానోపదేశం చేశారు. ఎందరో పుణ్యపురుషులు, ఋషులు, మునులు, వీరులు, పతివ్రతా మూర్తులు, భక్తాగ్రేసరులు...
Under the Samarth Bharat Scheme implemented by Rashtriya Swayamsevak Sangh (RSS), a Covid care centre was opened at Baya Karve hostel at Maharshi Karve Stree Shikshan Samstha in Karvenagar. The...
కర్నూలు జిల్లాలో అనేక ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో చరుగ్గా పాల్గొంటూ వచ్చిన శ్రీ ఎం ఎస్ నరసింహులు ఆకస్మికంగా మృతి చెందారు. కీర్తిశేషులు శ్రీ ఎం ఎస్ నరసింహులు గారు ఆర్ ఎస్ ఎస్ జ్యేష్ఠ కార్యకర్త . వారు కెమిస్ట్రీ లెక్చరర్...