News

News

చైనాపై భగ్గుమన్న పాశ్చాత్య దేశాలు

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ వ్యవహారంపై విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు అంతర్జాతీయ వేదికగా మరోసారి చుక్కెదురైంది. హాంగ్‌కాంగ్‌తోపాటు షిన్‌జియాంగ్‌ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనాపై పాశ్చాత్య దేశాలు విరుచుకుపడ్డాయి. సాధ్యమైనంత త్వరగా ఆయా ప్రాంతాల్లో పౌరుల ప్రాథమిక...
News

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శనివారం విడుదల చేసింది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన కోటాను అందుబాటులో ఉంచింది. కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న తితిదే.. శ్రీవారి...
News

ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు ఇదే పాక్ నిజస్వరూపం – ఐరాస 75వ వార్షిక సమావేశంలో పాక్ ను ఏకి పారేసిన భారత్

ఏడు దశాబ్దాల చరిత్రలో ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు తప్ప పాకిస్థాన్‌ వెలగబెట్టిందేమీ లేదని భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదికపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మన దేశ...
News

16వేల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన చైనా

చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మైనారిటీలను నిర్భంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది. షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులోని...
News

వ్యవసాయ, కార్మిక సంస్కరణలతో రైతులకు, కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు : ప్రధాని మోడీ

వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యంగా, 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత...
News

“సక్షమ్” ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన ప్రతిజ్ఞా పోటీలు

21 సెప్టెంబరు 2020 - 4 అక్టోబరు 2020 వరకు  జాతీయ నేత్రదాన ప్రతిజ్ఞా పోటీలు జరుగుతున్నాయని “సక్షమ్” అఖిల భారత ప్రచార విభాగం సమన్వయ కర్త  శ్రీ వెన్నపూస శ్రీనివాసుల రెడ్డి ఓక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల ముగింపు...
News

Indian music has lost a wonderful voice ..!

President Ram Nath Kovind President of India Ramnath Kovind has said that Indian music has lost its most wonderful voice. The President mourned the death of SP Balasubramaniam on Twitter....
News

భారతీయ సంగీతం ఓ అద్భుత స్వరాన్ని కోల్పోయింది..!

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ : భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన ఓ స్వరాన్ని కోల్పోయిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. యావత్‌ దేశ సంగీత ప్రియులకు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తీరనిలోటు అని రాష్ట్రపతి ట్విటర్‌లో సంతాపం వ్యక్తంచేశారు. 'గాన...
1 2,213 2,214 2,215 2,216 2,217 2,427
Page 2215 of 2427