రాములోరి కళ్యాణానికి ముస్తాబవుతున్న భద్రాద్రి – ఒంటిమిట్టపై త్వరలో నిర్ణయం
శ్రీరామనవమి వేడుకలకు.. దక్షిణ అయోధ్య.. భద్రాచలం ముస్తాబవుతోంది. ఈనెల 21న కళ్యాణం, 22న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి శనివారం అంకురార్పణ నిర్వహించారు. గోదావరి పుణ్య జలాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి.. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కోవిడ్ రెండో దశ...









