News

వ్యాక్సినేషన్ లో అమెరికా, చైనాల కన్నా భారత్ దే ముందంజ

495views

వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. 92 రెండు రోజుల్లో 12 కోట్ల మందికి పైగా టీకాలు వేసి ఈ ఘనతను సాధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా 97, చైనా 108 ఈ రోజుల్లో ఈ మార్కు ను చేరుకున్నట్టు తెలిపింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.