News

News

దేశంలో మరో చైనా వైరస్

ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలమౌతున్న నేపథ్యంలో.. మరో చైనా వైరస్‌ గురించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన 'కేట్‌ క్యూ వైరస్‌' అనే మరో జీవి వల్ల భారత్‌లో అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశముందని...
ArticlesNews

ఆ పుస్తకమంటే అంత భయమెందుకు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత రాజధాని ఢిల్లీలో కాలు మోపగానే ఢిల్లీలో భయంకరమైన అల్లర్లు సృష్టిస్తే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చని ఇస్లామిక్ రాడికల్స్, అర్బన్ నక్సల్స్, జీహాదీ ఎలిమెంట్స్ పన్నిన కుట్ర ఫలితమే ఈ ఏడాది (2020) ప్రారంభంలో ఢిల్లీలో...
News

దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదలు

దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘గోమయ దియా’గా పేరు పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు,...
ArticlesNews

ఉక్కు గుండెల భగత్‌సింగ్‌

భగత్‌సింగ్‌ పేరు చెబితేనే రక్తం మోసులెత్తుతుంది. ఆయన 1907 సెప్టెంబర్‌ నెల 28వ తేదీన శనివారం నాడు ‘ల్యాల్లపురం జిల్లా’ ‘జఠవాలాత హసీలు (మండలం)లో ‘బంగ’అనే ఊరిలో విద్యావతి, సర్దార్‌ కిషన్‌ సింగులకు జన్మించారు. భగత్‌ తండ్రి కిషన్‌ సింగ్‌, పినతండ్రి...
ArticlesNews

జాషువా కవి జాతీయ కవితాస్ఫూర్తి

మంచిమాటలు, సత్సంకల్పములూ మరలమరల స్మరించుకోవాలి. ఈరోజు కళాప్రపూర్ణ గుఱ్ఱం జాషువా జన్మదినం. ముసాఫరులు కావ్యంలో జాషువా చైనాయుద్ధాన్ని ప్రస్తావించారు. మాతృదేశరక్షణకోసం చైనాతో పోరాడి అమరుడైన జీవుడు ఊర్ధ్వముఖ ప్రస్థానక్రమంలో భాగంగా చంద్రమండలసమీపంలో సేదదీర్చుకొన్నట్టు జాషువా పేర్కొన్నారు. యుద్ధంలో మరణించిన వీరుడు సూర్య...
News

చైనాతో ఢీ అంటే ఢీ అంటున్న భారత్

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌, చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు గత కొద్ది నెలల నుంచి అధికమౌతూనే ఉన్నాయి. పలు దఫాల చర్చలు విఫలమైన నేపథ్యంలో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు చైనా 2000 కి.మీ వరకు పరిధి గల లాంగ్‌ రేంజ్‌,...
News

కరోనా : ఆయుర్వేద వైద్యంతో సంచలన ఫలితాలు

కరోనా వైరస్‌ మహమ్మారికి ఆయుర్వేద విధానంలో ఔషధాన్ని కనుగొనేందుకు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో సంచలనాత్మక ఫలితాలు వెలువడినట్టు తెలిసింది. అలోపతి వైద్య విధానంలో కంటే ఆయుర్వేద పద్ధతిలో చికిత్స పొందుతున్న రోగులకు కొవిడ్-19 సమస్య త్వరగా నయమౌతోందని ఈ ఫలితాల్లో వెల్లడైంది....
News

కశ్మీర్‌లో మరుగుదొడ్డి అడుగున ఉగ్రస్థావరాలు

కశ్మీర్‌లో సైన్యం దెబ్బకు ఉగ్రవాదులు ఠారెత్తిపోతున్నారు. అక్కడ ఆర్టికల్‌ 370 రద్దు చేశాక సైనిక దళాల ఆపరేషన్లు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో ఉగ్రవాదులు భారత దళాల నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నారు. గతంలో గోడల్లో రహస్య బంకర్లను ఏర్పాటు...
News

Lord Venkateswara got glorious Chakrasnanam in Tirumala

Chakrasnana was gloriously organized as part of the Thirumala Srivari Salakatla Brahmotsava. Festivities were brought to the Kalyanamandapam from Sannidhi this morning. There performed snapana thirumanjanam and abhishekams for Sridevi,...
News

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన చక్రస్నాన కార్యక్రమం వేడుకగా సాగింది. ఈ వేకువజామున సన్నిధి నుంచి ఉత్సవమూర్తులను కల్యాణమండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం, అభిషేకాలు నిర్వహించారు. దూప దీప నైవేధ్యాలు...
1 2,212 2,213 2,214 2,215 2,216 2,427
Page 2214 of 2427