News

News

బక్రీదు సందర్భంగా హైదరాబాదులో పోగైన 2,251 టన్నుల జంతు వ్యర్ధాలు – భారీ ట్రక్కులతో తరలింపు

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా సోమవారం నగరవ్యాప్తంగా 2,251 టన్నుల జంతు వ్యర్థాలు పోగయ్యాయి. ఒక్క చార్మినార్‌ జోన్‌ నుంచే 900 టన్నుల వ్యర్థాలను సేకరించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. మొత్తాన్ని 42 ప్రత్యేక వాహనాల్లో సమీపంలోని తరలింపు కేంద్రాలకు 90 ట్రిప్పుల్లో చేరవేశామని...
News

మత పరమైన కార్యక్రమాలలో రాజకీయాలా ? పాకిస్తానీలపై మండిపడ్డ బెహ్రయిన్

కాశ్మీర్ ఎప్పటికీ భారత్ కు చెందినదే. దానిని దక్కించుకోవాలని పాకిస్థాన్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఎన్నో కుటిల యత్నాలను కూడా చేస్తోంది. కానీ పాకిస్థాన్ ఆటలు భారత్ ముందు సాగడం లేదు. ఇక వివిధ దేశాల్లో ఉన్న పాకిస్థానీలు అయితే కాశ్మీర్ తమదే...
News

మరో వారంలో జాబిల్లి చెంతకు చేరనున్న చంద్రయాన్‌2

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ -2 మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి.. సెప్టెంబరు 7న జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌...
News

ప్రశాంతంగా బ‌క్రీద్ వేడుక‌లు జరుపుకున్న జ‌మ్మూక‌శ్మీర్‌ ప్రజలు

జ‌మ్మూక‌శ్మీర్‌లో బ‌క్రీద్ వేడుక‌లను ముస్లింలు ప్ర‌శాంతంగా జ‌రుపుకుంటున్నారు. క‌శ్మీర్ లోయ‌తో పాటు వివిధ న‌గ‌రాల్లో ముస్లింలు ప్రార్థ‌న‌లు చేశారు. రాచౌరీలో మ‌సీదులో వంద‌లాది మంది న‌మాజ్ చేశారు. జ‌మ్మూలోని ఈద్గాలో సుమారు 5వేల మంది న‌మాజ్ చేశారు. బారాముల్లా, రంబన్, అనంతనాగ్,...
News

ఖమ్మంలో సామాజిక సమరసతా వేదిక రెండు రోజుల అధ్యయన వర్గ.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సమరసతా అధ్యయన వర్గ ఆగష్టు 10, 11 తేదీలలో ఖమ్మంలో జరిగింది. ఈ వర్గలో వివిధ యూనివర్సిటీ, కళాశాలల అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, రచయితలు, అనువాదకులు, వక్తలు, జానపద కళా రూపకాల రచయితలు ఇలా మొత్తం 150...
ArticlesNews

భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాబాయ్

స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక సంవత్సరాల పాటు మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ  తలమానికంగా భారతదేశాన్ని నిలబెట్టి దేశ ప్రజలంతా గర్వంగా మనది 'అభివృద్ధి చెందిన దేశం' అని...
News

శ్రీనగర్‌లో 10వేలమంది ఆందోళన నిర్వహించారని మీడియాలో వార్తలు – తప్పుడు కథనాలన్న హోం మంత్రిత్వ శాఖ

ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..! అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా కర్ఫ్యూను విధించారు. కొన్ని రోజుల పాటూ కొనసాగిన కర్ఫ్యూను శుక్రవారం నాడు సడలించారు. దీంతో ప్రజలు...
NewsSeva

నంద్యాల సంఘమిత్రలో రోటరీ క్లబ్ సహాయంతో ఉచిత హెపటైటిస్ బి వ్యాక్సిన్లు.

వర్షాకాల ప్రవేశముతో ఆగష్టు 9 శుక్రవారం నాడు కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసము నందు ముందు జాగ్రత్త చర్యగా వ్యాది నిరోధకాలైన "హెపటైటిస్ బీ" టీకాలను ఉచితంగా వేయడం జరిగింది. రోటరీ క్లబ్ 54 వ వార్షికోత్సవం సందర్బంగా క్లబ్...
ArticlesNews

నమ్మి వస్తే నరకం చూపించారు – పాకిస్థాన్ మొట్టమొదటి కార్మిక మరియు న్యాయశాఖా మంత్రి శ్రీ జోగేంద్రనాథ్ మండల్ అప్పటి ప్రధాని లియాఖత్ ఆలీఖాన్ కు పంపిన రాజీనామా లేఖ

Click here to download/read the article శ్రీ జోగేంద్రనాథ్ మండల్ (1904 - 1968) వంగ దేశస్థుడు. నేటి బంగ్లాదేశ్లో జన్మించారు. వంగ దేశపు మేథావులలో ఒకరు. దళిత నాయకులు. ముస్లిం లీగ్ కు సహకరించి బెంగాల్ విభజనకు, ఆతర్వాత...
News

పంద్రాగష్టుకు లడ్డాక్ లో జెండా ఆవిష్కరించనున్న ధోనీ!

గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లడ్డాక్ లోని లేహ్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను మోడీ సర్కార్‌...
1 2,211 2,212 2,213 2,214 2,215 2,272
Page 2213 of 2272