బక్రీదు సందర్భంగా హైదరాబాదులో పోగైన 2,251 టన్నుల జంతు వ్యర్ధాలు – భారీ ట్రక్కులతో తరలింపు
బక్రీద్ పర్వదినం సందర్భంగా సోమవారం నగరవ్యాప్తంగా 2,251 టన్నుల జంతు వ్యర్థాలు పోగయ్యాయి. ఒక్క చార్మినార్ జోన్ నుంచే 900 టన్నుల వ్యర్థాలను సేకరించామని జీహెచ్ఎంసీ తెలిపింది. మొత్తాన్ని 42 ప్రత్యేక వాహనాల్లో సమీపంలోని తరలింపు కేంద్రాలకు 90 ట్రిప్పుల్లో చేరవేశామని...









