ఉపాధ్యాయులతో RSS ఆన్ లైన్ టాక్
75 వ స్వాతంత్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు "దేశవిభజనగాధ" అనే అంశంపై వెబినార్ (ఆన్ లైన్ టాక్) జరుగనుంది. ఆగస్టు 15 ఆదివారం రాత్రి 7 గం. లకు ఈ కార్యక్రమం జరుగుతుంది....









