News

News

ఆరెస్సెస్ లో బాధ్యతల మార్పు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సందర్భంగా ప్రతి ఏడాది అఖిల భారతీయ, క్షేత్ర స్థాయిలలో వివిధ బాధ్యతలలో వచ్చిన మార్పులను ప్రకటించడం రివాజు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ విస్తృతి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర...
NewsProgramms

ఒంగోలు, తాడేపల్లిలలో ఆరెస్సెస్ శాఖా వార్షికోత్సవాలు

ఒంగోలులో.... ఒంగోలు విద్యారణ్య శాఖ వార్షికోత్సవం ది 14.3.20 న జరిగింది.ముఖ్య వక్తగా ఒంగోలు SBI అసిస్టెంట్ మేనేజర్ శ్రీ కె. బాలకృష్ణమూర్తి పాల్గొనగా స్వయసేవకుల ప్రదర్శనలు బస్తీ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఒంగోలు వార్షికోత్సవ దృశ్యాలు : తాడేపల్లిలో.... అలాగే విజయవాడ...
NewsProgrammsSeva

సూర్యోపాసన ద్వారా ఆయురారోగ్యాలు – శ్రీ దత్త పీఠాధిపతి

సమాజంలో ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేయడం ద్వారా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని శృంగవృక్షంకి చెందిన శ్రీ దత్త పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు. శనివారం ఐ. పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆయన విస్తృతంగా...
News

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల వీర మరణం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్‌ సాయుధ దళానికి (సీఏఎఫ్‌) చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో బాంబు దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాను ఒకరు గాయపడ్డారు. బస్తర్‌ జిల్లాలోని మర్దూమ్‌ పోలీస్‌స్టేషన్‌...
News

ఆరెస్సెస్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ వాయిదా

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన 'అఖిల భారతీయ ప్రతినిధి సభ'(ఏబీపీఎస్‌) వార్షిక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆరెస్సెస్‌ ప్రకటించింది. ముందుగా నిర్ణయించినట్లు బెంగళూరులో ఈ నెల 15 నుంచి 17 మధ్య ఈ సమావేశాలు జరగాల్సి ఉంది....
NewsProgramms

ఉగాది నుంచి రాష్ట్రమంతటా శ్రీ రామ దీక్షలు

ధర్మ జాగరణ సమితి మరియు మహా విద్యా పీఠంల సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 25 ఉగాది నుంచి ఏప్రిల్ 2 శ్రీ రామ నవమి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు శ్రీరామ దీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా...
News

కరోనా కట్టడికి సార్క్ దేశాల ఉమ్మడి వ్యూహానికి ప్రధాని మోడీ ప్రతిపాదన

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్‌ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనపై పాకిస్థాన్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఆ దేశాల నేతలతో నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశాలకు...
ArticlesNews

అధికారం తలకెక్కితే….

స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన వివిధ పార్టీల కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడిన సంఘటనలు రాష్ట్రంలో ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంట పాలెంలో భాజపా ఎంపీటీసీ అభ్యర్థి మణెమ్మ పైన,...
1 2,150 2,151 2,152 2,153 2,154 2,283
Page 2152 of 2283