News

News

ఛత్తీస్ గఢ్ : నక్సల్స్ దాడిలో జవాన్లు మృతి : ఏమీ పట్టనట్టు అస్సాం ఎన్నికల ప్రచారంలో బిజీగా సీఎం : నెటిజన్ల ఆగ్రహం

ఛత్తీస్ ఘడ్ లో ఒకవైపు నక్సలైట్ల దాడిలో 20 మందికి పైగా జవాన్లు కోల్పోయిన వార్తలతో దేశ ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మాత్రం జరిగిన దారుణం తో తనకేం సంబంధం లేదన్నట్టు...
NewsProgramms

దేశ రాజధానిలో సంస్కార భారతి ప్రధాన కార్యాలయం ‘కళా సంకుల్’ నిర్మాణం ప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సంస్కార భారతి కార్యాలయం ‘కళా సంకుల్’ ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రారంభించారు. ప్రఖ్యాత థియేటర్ మరియు ఫిల్మ్ పర్సనాలిటీ మరియు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్,...
News

కరోనా ఉద్ధృతిపై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో జరుగుతున్న టీకా పంపిణీ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి సహా సీనియర్ అధికారులు దీనిలో...
News

ఛత్తీస్‌గఢ్ : 14 మంది జవాన్లు వీరమరణం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 14 మంది జవాన్లు వీరమరణం పొందారు. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 9 మంది మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన...
ArticlesNews

పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్

భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది.  మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం...
News

ఛత్తీస్‌గఢ్ : ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోలు‌ 

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మావోయిస్టులు కూడా హతమైనట్లు సమాచారం. సుక్మా, బిజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతాసిబ్బంది...
News

ఆమెకు భరణం చెల్లించాలి : ట్రిపుల్ తలాక్ బాధితురాలు, పిటిషనర్ అటియా సబ్రీకి అనుకూలంగా సహారన్పూర్ కోర్టు తీర్పు

సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసులో పిటిషనర్లలో ఒకరైన అటియా సబ్రీ శనివారం సహారన్పూర్ కోర్టులో తన భర్తపై భరణం కోసం చేసిన పోరులో విజయం సాధించారు. ఆమెకు నెలవారీ నిర్వహణగా నెలకు 21000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆమె భర్తని ఆదేశించింది.దానికి...
1 2,153 2,154 2,155 2,156 2,157 2,429
Page 2155 of 2429