News

News

థార్ ఎడారిలో ప్రపంచంలోనే అతి పెద్ద జియోగ్లిఫ్..

భారతదేశం ఎప్పుడూ నాగరికతకు కేంద్రంగా నిలిచిందని ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలు నమ్ముతారు. వారి నమ్మకాన్ని బలపరిచే మరో ఆధారం ఇటీవల  లభించింది. రాజస్థాన్ లోని థార్ ఎడారిలో ఒక విస్తారమైన ఖాళీ ప్రదేశంలో అతిపెద్ద ‘జియోగ్లిఫ్’ (భూ ఉపరితలంపై అతి పెద్ద...
News

చైనాతో ప్రపంచానికి పొంచిఉన్న మరో ముప్పు….. బర్డ్ ఫ్లూ వైరస్.. ప్రపంచంలోనే మొదటి కేసు

చైనాలో ఒక 41 ఏళ్ల వ్యక్తికి అరుదైన బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకింది. దీనిని ఈ స్ట్రెయిన్ తొలికేసుగా ధ్రువీకరించారు. ఈ వైరస్ ఆయనకు ఎలా వచ్చిందనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. కానీ, H10N3 స్ట్రెయిన్ అంత సులభంగా వ్యాపించదని...
NewsSeva

సేవా భారతి ఆధ్వర్యంలో అంబులెన్స్ ప్రారంభం…..

ఈరోజు గుంటూరులో సేవా భారతి ఆధ్వర్యంలో అంబులెన్స్ వాహనము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ కె ఎస్ ఎం చారి గారు, సహకార సంఘం డాక్టర్ రఘురాం రెడ్డి గారు, సేవా భారతి...
News

వైరస్‌ సోకిన కణాల్లోకి నేరుగా ప్రవేశించడమే 2DG ప్రత్యేకత

కొవిడ్‌పై పనిచేసే 2డీజీ ఔషధం కోసం చాలామంది రోగులు ఎదురు చూస్తున్నారు. వీరిలో రెండుమూడు వారాల తర్వాత కూడా కోలుకోలేనివారే ఎక్కువగా ఉన్నారు. లక్షణాలు బయటపడిన పదిరోజుల్లోపే దీన్ని వాడాలని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. డీసీజీఐ ఆమోదం ప్రకారం 2 డీజీ...
News

అలిపిరి కాలిబాట రెండు నెలలు మూసివేత…

కలియుగ వైకుంఠనాథుని దర్శించుకొనేందుకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొనే భక్తులకు.. కాలిబాట మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తితిదే చర్యలు చేపట్టింది. ఆధునికీకరణలో భాగంగా అలిపిరి - తిరుమల మెట్ల మార్గాన్ని రెండు నెలల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు....
News

దేశీయ ఆయుధ పరిశ్రమకు ఊతం… 108 రక్షణ ఉపకరణాల దిగుమతిపై నిషేధం

దేశీయ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న 108 రక్షణ పరికరాలను ఇకనుంచి దేశంలోనే తయారుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి దిగుమతులు పూర్తిగా నిషేధించింది. వీటిలో...
News

తృణమూల్ దౌర్జన్యాల బాధితుల పునరావాస ఏర్పాట్ల పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ : కోల్కతా హై కోర్టు నిర్ణయం

పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన, జరుగుతున్న హింసపై విచారణకు కోల్కతా హైకోర్టు ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి ఒకరు, రాష్ట్ర న్యాయ సేవల విభాగం కార్యదర్శి...
News

పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన తెలుగువాడు

పాకిస్తాన్‌లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ 2017లో...
News

ట్విట్టర్ తో సహా అన్ని బహుళజాతి సంస్థలు భారత చట్టాలను గౌరవించాల్సిందే… ఢిల్లీ హైకోర్టు…

దేశంలోని కొత్త ఐటీ చట్టంలోని డిజిటల్‌ మీడియా నిబంధనలను ప్రముఖ సోషల్‌ మీడియా ట్విటర్‌ పాటించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలను ట్విటర్‌ పాటించడంలేదంటూ అమిత్‌ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది....
News

రాజస్థాన్ : చెత్తబుట్టలో వ్యాక్సిన్లు – ఇంకా వ్యాక్సిన్లు పంప లేదంటూ కేంద్రంపై ముఖ్యమంత్రి చిందులు

2500కు డోసులకు పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్లు చెత్తబుట్టలలో దర్శనమిచ్చిన దిగ్భ్రాంతికరమైన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ జరిపిన శోధనలో రాజస్థాన్ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలలోని 35 వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇలా వ్యాక్సిన్ను వృధాగా చెత్తబుట్టలలో...
1 2,133 2,134 2,135 2,136 2,137 2,429
Page 2135 of 2429