కరోనా రోగులకు ఆయుర్వేద చికిత్స!
కరోనా వ్యాధిగ్రస్థులపై తొలిసారి ఆయుర్వేద చికిత్స (క్లినికల్ ట్రయల్స్)ను ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు 'ఫిఫట్రాల్' అనే ఆయుర్వేద ఔషధాన్ని ప్రయోగించేందుకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యు) ప్రధాన పరిశోధకుడు డాక్టర్ కె.ఎన్.ద్వివేది నేతృత్వంలో...









