News

News

భారతీయ వైద్యురాలికి అమెరికన్ల శాల్యూట్

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితులకు భారతసంతతి వైద్యులు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. సౌత్‌వింట్‌సార్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న డా.ఉమామధుసూదన్‌ సేవలకు కృతజ్ఞతగా అక్కడి ప్రజలు 200లకు పైగా కార్లలో వచ్చి ఆమెకు సెల్యూట్‌ చేశారు. కర్నాటకలోని మైసూర్‌కు చెందిన ఉమా మైసూర్...
News

కాశ్మీర్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఓవైపు ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే పాక్‌ ఉగ్రవాదులు మాత్రం దుశ్చర్యలకు ఏమాత్రం స్వస్తి పలకడం లేదు. శనివారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సహా వారితో సంబంధం ఉన్న...
ArticlesNews

హిందూ ధర్మంలో అంటరానితనం లేదు

దాదాపు 18 సంవత్సరాల క్రితం కంచె ఐలయ్య ఎప్పటిలాగానే హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, " షెడ్యూల్డ్ కులాల వారికి శాస్త్రాలు నేర్పించి వాళ్ళు అర్చకులుగా మారేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మీ అర్చకులు సిద్ధంగా ఉన్నారా?'' అని ఒక...
NewsSeva

దేశసేవలో RSS – సమాజసేవలో స్వయంసేవకులు

దేశానికి ఎప్పుడు ఈ విపత్తు ఏర్పడినా ఆర్ ఎస్ ఎస్ నేనున్నానంటూ ముందు నిలచి ప్రజలకు సహాయ సహకారాలు అందించిన ఘటనలు దేశంలో కోకొల్లలు. పొరుగు దేశంతో యుద్ధమైనా, ఉగ్రదాడులైనా, దివిసీమ ఉప్పెనైనా, హుద్ హుద్ తుఫానైనా, సునామీ అయినా సమస్య...
News

కోవిడ్ లెక్కల్లో బెంగాల్ వింత తర్కం – కేంద్ర బృందం విస్మయం

పశ్చిమ్‌ బెంగాల్‌ తొలిసారిగా ఆ రాష్ట్రంలోని కొవిడ్‌-19 మరణాల సంఖ్యను బహిర్గతం చేసింది. కరోనా వైరస్‌తో 57 మంది మృతిచెందారని వెల్లడించింది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యాధులుండి వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 39గా పేర్కొంది. వీటిని కరోనా లెక్కల్లోకి...
News

ఏప్రిల్ 26న సాయంత్రం 5 గంటలకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వీడియో సందేశం ప్రత్యక్ష ప్రసారం

ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ పరమపూజ్యనీయ డాక్టర్ మోహన్ భాగవత్ ఏప్రిల్ 26 న సాయంత్రం 5 గంటలకు "ప్రస్తుత పరిస్థితులలో మన పాత్ర" అనే అంశంపై ఆన్‌లైన్ లో ప్రసంగిస్తారు, ఇది యూట్యూబ్ మరియు ఫేస్‌బుక్‌ లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది....
News

లాక్ డౌన్ వేళ…..18 మంది ఉగ్రవాదులు హతం

ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతున్న వేళా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న గణంకాలే ఇందుకు నిదర్శనం. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు...
ArticlesNews

నవభారతం అవతరించింది

అవినీతిలో కూరుకుపోయిన పాలకులు, ఉన్నతాధికారులు. బాధ్యత లేని ప్రభుత్వోద్యోగులు, ప్రజలు. అడుగడుగునా  నిర్లక్ష్యం, నిర్వేదం,  నిష్క్రియాపరత్వం ఇదీ మనకు తెలిసిన భారత దేశం. కానీ నేటి మన దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అవును ఈ కరోనా కల్లోల సమయంలో మన...
News

అర్నాబ్ గోస్వామిపై యూత్ కాంగ్రెస్ దాడి

రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు, సంపాదకుడు అర్నాబ్ గోస్వామి ముంబైలోని తన స్టూడియో నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు తనపై దాడి చేశారని ఆరోపించారు. టీవీలో తన ప్రదర్శన ముగిసిన తర్వాత తన భార్య మరియు రిపబ్లిక్...
News

పాడె మోస్తామని వచ్చి పరువు తీశారు

హైదరాబాదులోని ఆనంద్ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వేణు కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన మాజిద్, సాదిక్ బిన్ సలాం, అబ్దుల్ ఖాదీన్, అహ్మద్, షేక్ ఖాసీం లు తాము పాడె మోస్తున్నట్టుగా ఉన్న...
1 2,134 2,135 2,136 2,137 2,138 2,283
Page 2136 of 2283