News

News

డ్రోన్‌ దాడులు చాలా ప్రమాదకరం : బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా

డ్రోన్‌ దాడులు చాలా ప్రమాదకరమని, దీనివల్ల నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా అన్నారు. వీలైనంత త్వరగా భారత్‌ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. పశ్చిమాన పాకిస్థాన్‌, తూర్పున బంగ్లాదేశ్‌తో కలిసి మొత్తం 6,300కి.మీ...
News

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన NIA

దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. యూపీలోని ఖైరానాకు చెందిన హాజీ సలీమ్‌, కాపిల్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ''దర్భంగా పేలుళ్ల వ్యవహారంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఫిబ్రవరిలో హాజీ సలీమ్‌ ఇంట్లో.....
News

ఆఫ్గన్‌ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ – భారత్ కు అగ్నిపరీక్ష

ఉగ్రసంస్థ అల్‌ఖైదాను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. అఫ్గాన్‌లో ఉన్న అమెరికా, నాటో సైనికుల ఆఖరి బెటాలియన్లు ఈరోజు బాగ్రం వైమానిక స్థావరం నుంచి తమ దేశాలకు...
News

పాక్‌లోని భారత హైకమిషన్‌ వద్ద డ్రోన్‌ – తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

జమ్ము వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ల దాడితో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్‌ కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ భవనంపై డ్రోన్‌ సంచరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం...
News

చైనా, రష్యాలపై హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఎక్కుపెట్టనున్న అమెరికా?

ధ్వని కన్నా ఏడు రెట్లు వేగంతో ఫిరంగి గుళ్లను ప్రయోగించే భవిష్యత్‌తరం 'రెయిల్‌ గన్‌' ప్రాజెక్టుకు అమెరికా నౌకాదళం నీళ్లొదిలింది. దీనికి బదులుగా హైపర్‌సోనిక్‌ క్షిపణులపై దృష్టిపెట్టింది. చైనా, రష్యాలు లక్ష్యంగా ఈ చర్యను చేపట్టింది. అమెరికా నౌకాదళం దశాబ్దకాలంగా విద్యుదయస్కాంత...
News

జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్‌ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. అయితే సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఆ డ్రోన్‌ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు....
News

పాక్‌ చెరలో 609 మంది భారతీయులు – భారత్‌ కస్టడీలో 345 మంది పాకిస్థానీలు

పాకిస్థాన్‌ జైళ్లలో 51 మంది భారతీయ పౌరులు, 558 మత్స్యకారులు (భారతీయులుగా భావిస్తున్న వ్యక్తులు) బందీలుగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) వెల్లడించింది. తాజాగా భారత్‌- పాకిస్థాన్‌ దేశాలు తమ కస్టడీలో ఉన్న బందీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఎంఈఏ...
News

దర్భంగా పేలుడు కేసులో NIA ముమ్మర దర్యాప్తు – ఇద్దరు నిందితుల అరెస్టు

దర్భంగా పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులు మహ్మద్‌ నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నా తరలించారు....
News

భారత ప్రభుత్వానికి ₹17 కోట్లు అప్పజెప్పిన నీరవ్‌ సోదరి

విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సోదరి పుర్వీ మోదీ.. భారత ప్రభుత్వానికి ₹17.25 కోట్లు పంపించారు. పీఎన్‌బీ కేసులో ఇదివరకే అప్రూవర్‌గా మారిన ఆమె.. యూకేలోని తన బ్యాంకు ఖాతా నుంచి ఈ మొత్తం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌...
News

సైన్యానికి అందుబాటులోనికి రానున్న షార్ట్ స్పాన్ వంతెనలు.. సరిహద్దుల్లో కీలకం కానున్న కొత్త వ్యవస్థ

దేశీయంగా అభివృద్ధి చేసిన 10 మీటర్ల షార్ట్ స్పాన్ వంతెన వ్యవస్థ.. సైన్యానికి అందుబాటులోకి రానుంది. ఈ వ్యవస్థకు చెందిన పరికరాలను ఆర్మీ ఇంజనీర్లకు శుక్రవారం అందించనునట్లు ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె తెలిపారు. దీన్ని రూ.492 కోట్ల వ్యయంతో డీఆర్‌డీఓ,...
1 2,115 2,116 2,117 2,118 2,119 2,429
Page 2117 of 2429