News

News

జూలై 21 నుంచి అమరనాథ్ యాత్ర

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఉన్న పవిత్ర అమర్‌నాథ్‌ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఉద్దేశించిన అమర్‌నాథ్‌ యాత్ర జులై 21న ప్రారంభం కానుంది. ఈ సారి కేవలం 14 రోజుల పాటు మాత్రమే ఈ యాత్ర కొనసాగనుంది. ఆగస్టు 3తో...
Newsvideos

పర్యావరణాన్ని కాపాడుకోవటం ఎలా? – ప్రొఫెసర్ దుగ్గిరాల రాజ్ కిషోర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ…….

పర్యావరణాన్ని కాపాడుకోవటం ఎలా? ప్లాస్టిక్ లేకుండా బతకటం సాధ్యమేనా? మన తప్పులే మనకు శాపాలు అవుతున్నాయా? చిన్న చిన్న జాగ్రత్తలతో పర్యావరణాన్ని రక్షించుకోవచ్చా?   ప్రొఫెసర్ దుగ్గిరాల రాజ్ కిషోర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ…………. https://youtu.be/8ea6jYWZaTI మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు,...
ArticlesNews

జాతీయవాద ప్రేరకులు, ‘సంఘ విజ్ఞాన కోశం’.. శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ...
News

కలకలం రేపిన రైతు సెల్ఫీ వీడియో

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రైతు తాను పండించిన ధాన్యం అమ్ముడు పోకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాల పల్లి గ్రామానికి చెందిన రైతు...
News

భారత్ చైనాల సరిహద్దు ఉద్రిక్తతలపై జరగనున్న కీలక చర్చలు

భారత్, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నేడు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చైనా, లడ్డాక్ లో సైనిక బంకర్లు ఏర్పాటు చేయడం తో పాటు, సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున సైనికులను, ఆయుధాలను...
News

పాక్ ఉగ్రవాదుల అడ్డా : ఐరాస – అదే పాక్ ప్రధాని మాట : భారత్

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ) నివేదికలో కొత్తేమీ లేదని.. గతంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంగీకరించిన విషయాన్నే అది పునరావృతం చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి అనురాగ్‌ శ్రీవాస్తవ గుర్తుచేశారు. పాకిస్థాన్‌ ఇప్పటికైనా తమ విధానాన్ని...
News

కరుడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్‌ మాలిక్‌ హతం

కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ ఖైదా ఉత్తర ఆఫ్రికా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ హతమయ్యాడు. నార్త్‌ అల్జీరియాలోని పర్వత సానువుల్లో తలదాచుకున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఫ్రెంచ్‌ బలగాలు స్థానిక సైన్యంతో కలిసి దాడులు నిర్వహించాయి. ఉత్తర మాలి, అల్జీరియా తదితర ప్రాంతాలల్లో...
News

అరుదైన హిమాలయ పక్షుల బొమ్మలతో వెండి నాణేలు

పర్యావరణ దినోత్సవ(జూన్‌ 5) సందర్భాన్ని పురస్కరించుకుని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా (World Wide Fund for Nature India ) తో కలిసి ఎమ్‌ఎమ్‌టీసీ (Metals and Minerals Trading Corporation )-పాంప్‌ (Produits Artistiques Métaux Précieux, Switzerland.) పరిమిత సంఖ్య(లిమిటెడ్‌...
News

సక్షమ్ ఆద్వర్యంలో అనాధలకు, హెచ్.ఐ.వి బాధితులకు దుస్తులు, మిఠాయిలు, సబ్బుల పంపిణీ

సక్షమ్ (సమదృష్టి, క్షమతా వికాస్ ఏవం అనుసంధాన్ మండలి) దివ్యాంగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆద్వర్యంలో మాజీ పారా మిలిటరీ (CISF) ఉద్యోగి, సమాజ సేవకులు శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి మనుమరాలు చిరంజీవి మధు పూర్ణిమ...
News

15 రోజులలో వారిని గమ్యస్థానాలకు చేర్చండి – సుప్రీంకోర్టు

వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేవలం 15 రోజులు సరిపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. వారందర్నీ 15...
1 2,117 2,118 2,119 2,120 2,121 2,284
Page 2119 of 2284