News

News

ఆఫ్రికాలో ఐ ఎస్ పంజా

ఆఫ్రికాలో కీలకమైన మొజాంబిక్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ మొసిమ్‌బోవాను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఘటన ఆఫ్రికాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు 60 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నాళ్ల...
News

‘ప్రశాంత్ భూషణ్‌ దోషి, ఆయనది కోర్టు ధిక్కరణే.. శిక్షపై ఈనెల 20న తదుపరి విచారణ’ : సుప్రీంకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం దోషిగా ప్రకటించింది. గతంలో ట్విటర్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, ఆయనకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా...
News

ఆ ఊరికి ఈరోజే స్వాతంత్ర్యం వచ్చింది

భారత్‌కు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? అని అడిగితే టక్కున వచ్చే సమాధానం 1947 ఆగస్టు 15. కానీ, దేశంలోని ఓ గ్రామం మాత్రం అంతకు అయిదేళ్ల ముందే స్వాతంత్ర్యం పొందింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. బ్రిటిష్ వారిపై దేశమంతా పోరాటం...
News

ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వలస రానున్న సిక్కు శరణార్థులు!

కాబూల్ బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది కుటుంబాలకు చెందిన 180 మంది సిక్కు, హిందువులు ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  బుధవారం కాబూల్ నుండి భారత్ కి బయలుదేరే అవకాశం ఉందని కాబుల్ సిక్కు వర్గాలు...
News

సరిహద్దుల్లో తేలికపాటి హెలికాఫ్టర్ల మోహరింపు

సరిహద్దుల్లో చైనా దుశ్చర్యల నేపథ్యంలో తూర్పు లడఖ్‌లో రెండు లైట్ కంబాట్ హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్)లను భారత్ మోహరించింది. ఇవి లేహ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. భారత వాయు సేన కార్యకలాపాల్లో ఈ హెలికాప్టర్లు పాల్గొంటాయి. వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు...
ArticlesNews

భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాబాయ్

స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక సంవత్సరాల పాటు మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలన్నిటికీ  తలమానికంగా భారతదేశాన్ని నిలబెట్టి దేశ ప్రజలంతా గర్వంగా మనది ‘అభివృద్ధి చెందిన దేశం‘ అని చెప్పుకునేలా చేసిన...
News

ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను కూడా అమరుడయ్యారు. పుల్వామా జిల్లా కమ్రాజ్‌పురా గ్రామంలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనలో...
News

దళిత యువకుడికి శిరోముండనం చెయ్యడంపై స్పందించిన రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. బాధితుడికి అండగా నిలబడేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యేక అధికారిని నియమించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల...
News

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ముస్లిం మూకల దాడి

కర్ణాటకలోని డి.జె.హళ్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అల్లుడు సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముస్లిములను కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ...
ArticlesNews

కృష్ణం వందే జగద్గురుం

“ముద్దు గారె యశోద ముంగిట ముత్యము వీడు. దిద్దరాని మహిమల దేవకీసుతుడు” అని అన్నమయ్య ముద్దులు కురిపించినా, “గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అందమైన యదునందునిపై నికుందరదనవరవందగ పరిమళ గంధమ” అంటూ త్యాగయ్య మురిసినా.. “నందబాలం భజరే నందబాలం బృందావన...
1 2,091 2,092 2,093 2,094 2,095 2,285
Page 2093 of 2285