News

News

కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారి మండల్‌ బైఠక్‌

నాగ్‌పూర్‌: కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లా, మాధవ్‌ నగర్‌లోని రాష్ట్రోత్తన విద్యా కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అఖిల భారతీయ కార్యకారి మండల్‌(ఏబీకేఎం) బైఠక్‌ జరగనుంది. ఈ మేరకు సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఒక ప్రకటనలో...
News

తైవాన్‌పై దాడిచేస్తే తొక్క తీస్తాం!

చైనాకు అమెరికా హెచ్చరిక వాషింగ్టన్‌: చైనా ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం ఎంతకైనా తెగిస్తుంది. భారత్‌ లాంటి బలమైన దేశాలు చైనాకు దీటుగా బదులిస్తూ ఉండగా.. తైవాన్‌ వంటి చిన్న దేశాలు ప్రపంచ దేశాల సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. తాజాగా చైనాను...
News

నక్కిన తీవ్రవాదుల కోసం ముమ్మర వేట!

కశ్మీర్‌: పూంచ్‌ అడవుల్లో నక్కిన తీవ్రవాదుల కోసం భారత భద్రతా దళాలు ముమ్మంగా వేట కొనసాగిస్తున్నాయి. సుమారు నాలుగు వేల మంది జవాన్లు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నెలలో తొమ్మిది మంది భారత సైనికులు కశ్మీర్‌లో వీరమరణం పొందినప్పటి నుండి,...
News

చైనా బొమ్మల్లో విష పదార్థాలు!

హెచ్చరించిన అమెరికా వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్​లో మేడ్​-ఇన్​-చైనా బొమ్మలను అధికారులు సీజ్​ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్​ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి బొమ్మలు భారత్​లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హాలీడే సీజన్​లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్​లైన్​లో...
News

చైనాతో పదమూడో దఫా చర్చలు విఫ‌లం

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చైనాతో జరిగే ప్రతి చర్చలో సానుకూల ఫలితాలను భారత్​ ఆశించకూడదని ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె తెలిపారు. చర్చలు సాగుతున్నంత కాలం.. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భారత్​-చైనా మధ్య...
News

తిరుమల దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

తిరుమ‌ల‌: తిరుమల తిరుపతి భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ మెరుగైన సేవలను అందిస్తోంది.  ఈ రోజు రూ.300 దర్శన టికెట్ల నవంబర్‌, డిసెంబర్‌ కోటాను విడుదల చేసింది టీటీడీ. రెండు నెలలకు సంబంధించి కోటాలో భాగంగా ఈ రూ.300 దర్శన...
News

కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు జ‌మ్మూక‌శ్మీర్‌: ఈ నెల 25న కశ్మీర్‌లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను అక్కడి యంత్రాంగం నిలిపివేసింది. పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంటోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు స్థానిక పోలీసు...
News

ర‌ష్యాలో సంపూర్ణ లాక్‌డౌన్‌!

కరోనా విజృంభ‌ణ‌ మాస్కో: ర‌ష్యాలో క‌రోనా విజృంభించింది. దీంతో ఆ దేశంలో సంపూర్ణంగా లాక్‌డౌన్ విధించారు. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతుండడంతో ఆ దేశం కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రాజధాని మాస్కోలోని పాఠశాలలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లతో...
News

నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షం

వంద మందికి పైగా మృతి, వేలల్లో నిరాశ్రయులు న్యూఢిల్లీ: నేపాల్​లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 104 మంది చనిపోగా, 41...
News

పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం ఉండ‌దు!

ఏఫ్‌ఏటీఏఫ్ వెల్ల‌డి న్యూఢిల్లీ: ఉగ్ర‌వాదుల‌ను పెంచిపోషిస్తున్న‌ పాకిస్తాన్ దేశానికి ఇది పిడుగుపాటు! అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని 'గ్రే' లిస్టులోనే కొనసాగించాలని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్ఫోర్స్ (FATF) నిర్ణయించింది. నిర్దేశించిన 34 విధుల్లో...
1 2,091 2,092 2,093 2,094 2,095 2,496
Page 2093 of 2496