News

News

జమ్మూ కాశ్మీర్ నుంచి వెనక్కుమరలిన 10వేల మంది పారామిలటరీ సిబ్బంది

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో మోహరించిన కేంద్ర పారామిలటరీ బలగాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 10వేల మంది పారామిలటరీ సిబ్బందిని వెనక్కి రప్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు...
News

జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీనిలో ఓ ఉగ్రవాది హతమైనట్లు కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలిని భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని చిత్రాగమ్‌ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో...
ArticlesNews

కాలు దువ్వుతున్న చైనా

భారత్‌తో ఘర్షణకు మరింత ఆజ్యం పోసేలా చైనా వ్యవహరిస్తోంది. ఒకపక్క శాంతి వచనాలు పలుకుతూనే మరోపక్క సైనిక మోహరింపులకు దిగుతోంది. భారత్‌కు చేరువలోని వైమానిక స్థావరంలో అధునాతన స్టెల్త్‌ యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. తద్వారా తన రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకుంది....
News

శిరోముండనం కేసు : సామాజిక న్యాయ శాఖకు బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రపతి భవన్

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో సంచలనం రేపిన శిరోముండనం కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలిచ్చింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని నిర్దేశించింది. ఈ మేరకు...
News

బెంగళూరులోని ప్రఖ్యాత మెడికల్ కాలేజీ నేత్ర వైద్య నిపుణుడుగా పనిచేస్తున్న ఐసిస్ ఉగ్రవాది అబ్దుర్ రెహ్మాన్ ను అరెస్టు చేసిన NIA

సిరియా మరియు పశ్చిమ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో సంఘర్షణ ప్రాంతాలలో గాయపడిన ఐసిస్ ఉగ్రవాదులకు సహాయం చేయడానికి వైద్య సంబంధమైన యాప్ లను అభివృద్ధి చేస్తున్న ఐసిస్ ఉగ్రవాది అబ్దుర్ రెహ్మాన్ ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది....
News

మత్స్యకారుల వలలో నిఘా డ్రోన్

ఒడిశా బాలాసోర్ జిల్లాలోని తలాపాడ సమీపంలో సోమవారం సముద్రంలోని లోతైన ప్రదేశంలో చేపలు పట్టేటప్పుడు మత్స్యకారుల వలలో టార్గెట్ డ్రోన్‌ పడడంతో వారు ఆశ్చర్యపోయారు. సమాచారం మేరకు వలకు చిక్కిన ఈ మెగ్గిట్ "బిటిటి -3 బాన్షీ" అనేది బ్రిటిష్ టార్గెట్...
News

మశీదు పడగొట్టి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించిన చైనా ప్రభుత్వం

ఉగర్‌ ముస్లింలు, వారి మత విశ్వాసాల పట్ల చైనా అనుచిత వైఖరికి అద్దం పట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లింల ప్రార్థనా స్థలం మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించిన డ్రాగన్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు...
News

జమ్మూ కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల అరెస్టు & ఇద్దరు హతం

జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా మాల్‌దేరా ప్రాంతంలో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. ఆ నలుగురు ఈ మధ్యే ఉగ్రవాద శిబిరాల్లో చేరినట్లు సైన్యం గుర్తించింది. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌లో సోమవారం...
News

కరోనా నుంచి కోలుకున్న కేంద్రమంత్రి మేఘ్‌వాల్

కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన కేంద్ర భారీ పరిశ్రమల, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు దిల్లీ ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. ''నేను కరోనా నుంచి...
News

హోం మంత్రి సుచరిత ఎన్నికను రద్దు చేయండి : రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన LRPF

తాను క్రైస్తవురాలై ఉండీ ఎన్నికలలో SC రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఎన్నికను రద్దు చెయ్యాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది....
1 2,089 2,090 2,091 2,092 2,093 2,286
Page 2091 of 2286