News

News

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు – భారీ ఉగ్ర కుట్ర భగ్నం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్రకు యత్నిస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ పేలుడు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పర్వేజ్‌ అహ్మద్‌ భట్ (22), అల్తాఫ్‌ అహ్మద్‌ మీర్‌ (35), జీహెచ్‌ మహమ్మద్‌...
News

లెబనాన్‌కు భారత్‌ చేయుత

లెబనాన్‌కు భారత్‌ మరోసారి చేయుతనందించనుంది. ఆగస్టు 4న లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పేలుడు కారణంగా 150 మందికిపైగా మృతిచెందారు. అనేక నిర్మాణాలు కూలిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. మొదట కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది....
News

ముస్లిం పర్సనల్ బోర్డ్ పై కేంద్రానికి ఎస్సీ సంఘం ఫిర్యాదు 

రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా  బోర్డు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల కోసం పోరాడుతున్న...
News

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా నెగెటివ్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. పది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి...
News

పుట్టలో బయటపడిన అయ్యప్పస్వామి విగ్రహం

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం K.A పనస గ్రామంలో ఉడుములు పట్టే వారికి పనసకోండ పైన  పుట్టలో శ్రీ అయ్యప్పస్వామి వారి విగ్రహం దొరికింది. పుట్టమన్ను కోసం తవ్వుతుంటే వారికి అయ్యప్పస్వామి విగ్రహం దొరికింది. రెవిన్యూ & పోలీస్ శాఖ వారు...
News

ప్రశాంత్ భూషణ్ కి షాకిచ్చిన సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో 16 మంది అవినీతిపరులేనంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 2009లో ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ వివరణ, క్షమాపణలను సుప్రీం...
News

మార్గదర్శి కేసులో రామోజీరావుకు సుప్రీం నోటీసులు

మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది....
News

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌: స్వప్న సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. స్వప్న ఈ నేరానికి పాల్పడిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ వాదించింది. ఉద్దేశ్యపూర్వకంగానే రూ.100 కోట్ల...
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వెలువడింది, ఇటీవల నిర్వహించిన వెబ్నార్లో ఒక వామ పక్ష సంస్థ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనం టీవీ విడుదల చేసిన ఒక వీడియోలో, కేరళను స్వతంత్ర దేశంగా మార్చాలని వామపక్ష కార్యకర్తలు...
News

విజయవాడ అగ్నిప్రమాద మృతుల వీరే

విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్‌ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పది మృతదేహాల వివరాలను బంధువులు, అధికారులు గుర్తించారు. విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి, హోటల్‌...
1 2,092 2,093 2,094 2,095 2,096 2,285
Page 2094 of 2285