News

News

లష్కరే తోయిబాకు ఆర్ధిక సాయమందించే ముఠా అరెస్టు

భద్రతా దళాలు లష్కరే తోయిబాకు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్ధిక సాయమందించిన బృందంలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేసి, జమ్మూ ప్రాంతంలో వారి భవిష్యత్ వ్యూహాలను విఫలం చేశామని అధికారులు తెలిపారు. ఆర్మీ అందించిన సమాచారం ప్రకారం ఈ కుట్రను పోలీసులు ఛేదించారు....
News

భూమి పూజను 16 కోట్ల మంది వీక్షించారు

అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కపోయారు. ఈ నెల 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని సుమారు 16 కోట్ల మందికి పైగా టీవీల ద్వారా...
News

నౌహీరా షేక్ భూములు స్వాధీనం చేసుకున్న ఈడీ

హీరా గోల్డ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్‌ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌కు చెందిన భూములును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్వాధీనం చేసుకుంది. టోలీ చౌకి ఎస్‌ఏ కాలనీలో రూ. 70 కోట్ల విలువైన 81 ప్లాట్లను రెవెన్యూ, పోలీసుల సహకారంతో...
News

చైనాలో విజృంభిస్తున్న వైరస్ లు

చైనాలో మరో కొత్త వ్యాధి ప్రబలింది. కరోనావైరస్‌ తర్వాత ఇది ప్రమాదకర స్థాయిలో ప్రజలకు సోకుతోంది. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌ పేర్కొంది. ఎస్‌ఎఫ్‌టీఎస్‌ వైరస్‌ (నావెల్‌ బునియా) చైనాలోని తూర్పు ప్రాంతంలో వ్యాపించింది. ఇప్పటికే ఏడుగురు...
GalleryNewsProgramms

పులకించిన జనం – ఇంటింటా రామ నామ జపం

అయోధ్య శ్రీరామ జన్మ భూమిలో భూమి పూజ జరిగిన ఈ రోజు కోసం యావద్దేశం ఎన్నాళ్ళగానో ఎదురు చూసింది. నేడు ఆ శుభఘడియ దేశంలోని ప్రతి హృదయమూ రామ భక్తితో పులకించిపోయింది. రామ నామ స్మరణతో తరించిపోయింది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి...
News

నేను అమాయకుడ్ని : కామ లీలల కేరళ బిషప్ సుప్రీం కు వినతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ లైంగిక దాడి కేసులో నిందితుడికి సర్వోన్నత న్యాయస్ధానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేరళ నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనపై...
News

30 ఏళ్ళ పోరాట ఫలితమిది : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్

"30 ఏళ్ళ మన పోరాటానికి ఫలితం దక్కి మన ఆకాంక్షలు నేరవేరుతున్న ఈ వేళ ఎంతో ఆనందంగా ఉంది.” అని అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. “ఈ...
News

వూహాన్ ల్యాబ్‌ శాస్త్రవేత్తలను ప్రశ్నించిన WHO బృందం

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మూలాలపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అసలు వుహాన్‌ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేశారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఫలితాల కోసం...
News

అయోధ్య భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు, ప్రముఖులు వారి ఇంటివద్దే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు వారి అధికారిక నివాసంలో రామునికి పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి ఉషా నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి...
News

అయోధ్యలో శాస్త్రోక్తంగా భూమిపూజ

అయోధ్యలో రామధామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌,...
1 2,093 2,094 2,095 2,096 2,097 2,285
Page 2095 of 2285