News

News

ఢిల్లీ ట్రాక్టర్‌ దహనం కేసులో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఇండియా గేట్‌ వద్ద ట్రాక్టర్‌ను తగులబెట్టిన కేసులో పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బరీందర్‌ ధిల్లాన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధానిలోని రాజ్‌పథ్‌, మాన్‌సింగ్‌ రోడ్‌లో ట్రాక్టర్‌ను తగులబెట్టినందుకుగానూ మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు....
News

వారంతా నిర్దోషులే : అయోధ్య వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు

ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసుకు తెరపడింది. వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ (92), మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా...
ArticlesNews

ఎవరి నిరసనలు? ఎవరికోసం నిరసనలు?

* రైతులకు మేలు చేసే చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీల నిరసనలు * రైతులే పాల్గొనని ధర్నాలు * కొన్ని చోట్ల ఉగ్రవాద అనుబంధ పార్టీల నిరసనలు భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, రైతుల అభ్యున్నతికి తోడ్పడే మూడు...
ArticlesNews

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు 

జాగ్రత్తగా గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడైతే మావోయిజం, వేర్పాటువాదం, దేశద్రోహం వంటి కార్యకలాపాలు అధికంగా ఉంటాయో కచ్చితంగా ఆ ప్రదేశంలో విదేశాల నుండి విరాళాలు పొందుతున్న సంస్థల కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఖలిస్థాన్ వేర్పాటువాదం పురుడుపోసుకున్న పంజాబులో ఇప్పుడు మిషనరీల కార్యకలాపాలు...
News

ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి రెచ్చిపోయిన తాలిబన్లు : 15 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మందుపాతర పేల్చి 15 మందిని హత్య చేశారు. సెంట్రల్‌ ప్రావిన్స్‌లోని దేకుండి ప్రాంతంలో మందుపాతర పేల్చి 15 మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి తారిక్‌ అరియన్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా...
News

సరిహద్దుల్లో దేన్నయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా

సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహాసాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఐఏఎఫ్‌ ఎప్పటికప్పుడు వేగంగా స్పందించిందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా దేశ రక్షణ...
News

దేశంలో మరో చైనా వైరస్

ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలమౌతున్న నేపథ్యంలో.. మరో చైనా వైరస్‌ గురించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన 'కేట్‌ క్యూ వైరస్‌' అనే మరో జీవి వల్ల భారత్‌లో అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశముందని...
ArticlesNews

ఆ పుస్తకమంటే అంత భయమెందుకు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత రాజధాని ఢిల్లీలో కాలు మోపగానే ఢిల్లీలో భయంకరమైన అల్లర్లు సృష్టిస్తే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చని ఇస్లామిక్ రాడికల్స్, అర్బన్ నక్సల్స్, జీహాదీ ఎలిమెంట్స్ పన్నిన కుట్ర ఫలితమే ఈ ఏడాది (2020) ప్రారంభంలో ఢిల్లీలో...
News

దీపావళికి ఆవుపేడతో తయారైన ప్రమిదలు

దేశంలోని గోశాల నిర్వాహకుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళికి గోవు పేడతో ప్రమిదలు తయారీకి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధంగా తయారైన 11 కోట్ల ప్రమిదల ద్వారా పాడి రైతులు, గోశాల నిర్వాహకులకు ఆర్ధిక చేయూతనివ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి ‘గోమయ దియా’గా పేరు పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాడిరైతులు,...
ArticlesNews

ఉక్కు గుండెల భగత్‌సింగ్‌

భగత్‌సింగ్‌ పేరు చెబితేనే రక్తం మోసులెత్తుతుంది. ఆయన 1907 సెప్టెంబర్‌ నెల 28వ తేదీన శనివారం నాడు ‘ల్యాల్లపురం జిల్లా’ ‘జఠవాలాత హసీలు (మండలం)లో ‘బంగ’అనే ఊరిలో విద్యావతి, సర్దార్‌ కిషన్‌ సింగులకు జన్మించారు. భగత్‌ తండ్రి కిషన్‌ సింగ్‌, పినతండ్రి...
1 2,071 2,072 2,073 2,074 2,075 2,286
Page 2073 of 2286