News

News

లక్ష్మీనరసింహస్వామి విగ్రహంపై శేషపడగలు ధ్వంసం

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలోని చెరువుకట్ట నరసప్పతాత (లక్ష్మీనరసింహస్వామి) విగ్రహంపై ఉండే శేషపడగలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామానికి 2 కి.మీ.దూరంలో సూగూరు జలాశయం వద్ద ఉన్న ఆలయంలో ప్రతి సోమ, గురువారాలు పూజారి పూజలు...
News

కనువిందు చేయనున్న రఫేల్‌ యుద్ధ విమాన విన్యాసాలు

భారత వైమానిక దళంలో సరికొత్తగా చేరిన ప్రతిష్ఠాత్మక రఫేల్‌ యుద్ధ విమానాలు త్వరలోనే ప్రజాసందర్శనకు రానున్నాయి. అక్టోబరు 8న వాయుసేన దినోత్సవం సందర్భంగా నిర్వహించే పరేడ్‌లో రఫేల్‌ విమానాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు ఐఏఎఫ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని హిందాన్‌...
Newsvideos

అంధత్వంతో బాధపడే వారి జీవితాలలో వెలుగులు నింపండి : సినీనటులు డాక్టర్ బ్రహ్మానందం

తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ హాస్య నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, హాస్య బ్రహ్మ, డాక్టర్ బ్రహ్మానందం గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు...
ArticlesNews

చతురత, నిపుణత, సమర్థతల కలబోత హిందూ మున్నాని వ్యవస్థాపకుడు వీరా తురవి రామగోపాలన్ జీ.

శ్రీ రామగోపాలన్ పుట్టిన తేదీ 19/09/1927, తండ్రి శ్రీ రామసామి, తల్లి శ్రీమతి చెల్లమ్మల్, స్వస్థలం సిర్కాజి. సిర్కాజీలోని లూథరన్ మిషన్ స్కూల్ నుండి రామగోపాలన్ గారి పాఠశాల జీవితం ప్రారంభమైంది. ఆయన బి.ఇ. చదవాలనుకున్నారు కానీ అందులో ప్రవేశం లభించలేదు....
Newsvideos

నేత్రదాన ప్రతిజ్ఞకై పిలుపునిచ్చిన నటుడు కృష్ణుడు

ప్రముఖ నటులు కృష్ణుడు గారు (వినాయకుడు చిత్ర కథానాయకుడు) నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ...
News

అయోధ్యలోని రామ మందిర విగ్రహాలను ధ్వంసం చేసి కాబాగా మార్చండి : పిఎఫ్‌ఐ ఇమామ్ కౌన్సిల్  పిలుపు

రాడికల్ ఇస్లామిస్ట్ మ్ మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్న ఇస్లామిక్ మతాధికారుల సంస్థ ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, అయోధ్యలో శ్రీ రామ్ మందిర్ విగ్రహాలను నిర్మూలించాలని పిలుపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో రామమందిర నిర్మాణం,...
News

అటల్‌ సొరంగాన్ని ప్రారంభించిన మోడీ

హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని(అటల్‌ టన్నెల్‌) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. అనంతరం సొరంగంలో కాసేపు నడిచారు. ప్వెంరధాని వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ బిపిన్‌...
1 2,069 2,070 2,071 2,072 2,073 2,286
Page 2071 of 2286