News

News

16వేల ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసిన చైనా

చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మైనారిటీలను నిర్భంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ దాదాపు 16 వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది. షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులోని...
News

వ్యవసాయ, కార్మిక సంస్కరణలతో రైతులకు, కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు : ప్రధాని మోడీ

వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టంచేశారు. ముఖ్యంగా, 86శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతుల, కార్మికుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన గత...
News

“సక్షమ్” ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన ప్రతిజ్ఞా పోటీలు

21 సెప్టెంబరు 2020 - 4 అక్టోబరు 2020 వరకు  జాతీయ నేత్రదాన ప్రతిజ్ఞా పోటీలు జరుగుతున్నాయని “సక్షమ్” అఖిల భారత ప్రచార విభాగం సమన్వయ కర్త  శ్రీ వెన్నపూస శ్రీనివాసుల రెడ్డి ఓక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల ముగింపు...
News

Indian music has lost a wonderful voice ..!

President Ram Nath Kovind President of India Ramnath Kovind has said that Indian music has lost its most wonderful voice. The President mourned the death of SP Balasubramaniam on Twitter....
News

భారతీయ సంగీతం ఓ అద్భుత స్వరాన్ని కోల్పోయింది..!

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ : భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన ఓ స్వరాన్ని కోల్పోయిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. యావత్‌ దేశ సంగీత ప్రియులకు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తీరనిలోటు అని రాష్ట్రపతి ట్విటర్‌లో సంతాపం వ్యక్తంచేశారు. 'గాన...
NewsSeva

చెంచుగూడేలలో సంఘమిత్ర దుస్తుల పంపిణీ

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవాసమితి యొక్క అనేక సేవా ప్రకల్పాలలో మారు మూల కొండ కోనల్లో, గూడేలలో నివసిస్తున్న భూమి పుత్రులు నివసిస్తున్న 40 చెంచు గూడేలను దత్తత తీసుకుని  నిరంతరం వైద్యసేవలు అందించడం ఒకటి. చెంచులు ప్రభుత్వ సర్వేల...
News

Pagan parcel for Srisailam temple employee

In Srisailam there was a commotion of pagan parcels. A family from a Dalit colony near the temple received a parcel from Kurnool through a Christian organization. Locals spotted the...
News

శ్రీశైలంలో కలకలం : దేవస్థాన ఉద్యోగికి అన్యమత పార్శిల్

శ్రీశైలంలో అన్యమత పార్శిల్‌ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్శిల్ రావడంతో స్థానికులు గుర్తించి...
1 2,073 2,074 2,075 2,076 2,077 2,286
Page 2075 of 2286