News

News

వాయుగుండంగా మారిన అల్పపీడనం

ఆంధ్రాలోని 9 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి...
News

ఉత్తరాదిలో ఘనంగా ఛఠ్ పూజ

ముంబై: ఉత్తరాది సహా మహారాష్ట్రలో ఛఠ్‌ పూజలు ఘనంగా జరిగాయి. వేడుకలు కుంభమేళాను తలపించాయి. దీపావళి పండుగ ఆరురోజుల తర్వాత ఛఠ్‌పూజ వేడుకలు జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. నాలుగు రోజులపాటు ఈ వేడుకల్లో భాగంగా పుణ్య స్నానాలు చేయటంతోపాటు మహిళలు ఉపవాస...
News

భారత్ నాయకత్వంలో పనిచేయనున్న అమెరికా

అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిక గ్లాస్గో: భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి లో 101వ సభ్య దేశంగా అమెరికా చేరింది. ఈ మేరకు గ్లాస్గోలో జరుగుతున్న సీఓపీ 26 సదస్సులో భాగంగా అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాన్ కెర్రీ ఒప్పందంపై...
News

రష్యాలో కరోనా కలకలం

పరిస్థితులు అదుపులో లేవన్న ఆ దేశ ప్రధాని బాధితులతో నిండిపోయిన ఆసుపత్రులు యూరప్ అంతటా ఇదే పరిస్థితి మాస్కో: రష్యాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. కొవిడ్​ రోగుల కోసం రిజర్వు చేసిన మూడు...
News

ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించరాదు

8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సంయుక్త ప్రకటన చైనా, పాకిస్థాన్‌ దేశాల ప్రతినిధులు గైర్హాజరు న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రమ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి లేదా మరే ఇతరమైన ఉగ్రవాద కార్యక్రమాలకు ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాన్ని ఉపయోగించేందుకు...
News

పెళ్ళిని ప్రశ్నించిన మలాలా… పెళ్ళి చేసుకుంది!

న్యూఢిల్లీ: నోబెల్‌ గ్రహీత, 24 ఏళ్ల మలాలా పాకిస్థాన్‌ యువకుడిని పెళ్ళాడింది. ఈ విషయమై మలాలా స్వయంగా ట్వీట్‌ చేస్తూ లోకానికి తెలిపింది. దీంతో అభిమానులు మలాలాకు అభినందనలు తెలిపారు. మలాలా పెళ్ళి చేసుకున్న యువకుడు పాకిస్థాన్‌ క్రికెట్‌తో సంబంధం కలిగి...
News

సరిహద్దులో రెండు లైన్ల రోడ్డు అవసరమే…

సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ: దేశ సరిహద్దు ఆవల టిబెట్‌ ప్రాంతంలో భద్రత దృష్ట్యా రెండు లైన్ల రోడ్డు అవసరమేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కొద్ది రోజుల నుంచి పొరుగున గల చైనా తమ సైన్యాన్ని భారీగా...
News

2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక క్షేత్రంగా అయోధ్య

ల‌క్నో: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవంలో ఆయన ప్రసంగించారు. రామ మందిర నిర్మాణంతో ఏటా 5 కోట్ల మంది పర్యాటకులు అయోధ్య...
News

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై మమతా అనుచిత వ్యాఖ్యలు

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును ప్రస్తావించకుండా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం ఎవరూ చేయకూడదన్నారు. అటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని,...
News

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పెట్రోల్‌ ట్యాంకర్‌ - బస్సు ఢీ 10 మంది సజీవ దహనం జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొనడంతో పదిమంది దుర్మరణం చెందినట్టు సమచారం. ట్రక్కు - ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ఒక్కసారిగా మంటలు...
1 2,073 2,074 2,075 2,076 2,077 2,496
Page 2075 of 2496