News

News

‘రుద్రం-1’ విజయవంతం

దేశానికి ఎలాంటి ముప్పు ఎదురైనా దీటుగా స్పందించడానికి భారత్‌ అన్ని విధాలా సమాయత్తమవుతోంది. భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన భారత్‌.. అందుకు అనుగుణంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా భారత...
News

ఏం చేయాలో మాకు తెలుసు…. పోయి పని చూసుకో… చైనాకు స్పష్టం చేసిన భారత విదేశాంగశాఖ

తన హద్దులు మర్చిపోయి ఉపదేశాలు ఇవ్వబోయిన చైనాకు భారత విదేశాంగశాఖ గట్టి షాక్‌ ఇచ్చింది. 'ఇదేమీ చైనా కాదు.. భారత్‌ ఇక్కడ మీడియా స్వేచ్ఛగా రిపోర్టింగ్‌ చేస్తుంది' అని వెనకేసుకొచ్చింది. అప్పటికే తైవాన్‌ కూడా స్పందించి డ్రాగన్‌ తీరుపై దుమ్మెత్తి పోసింది....
News

పాశ్వాన్ కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్రమంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాశ్వాన్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకొన్న పాశ్వాన్ గురువారం సాయంత్రం ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయం భౌతికకాయాన్ని...
News

అతని సంకల్పం ముందు వైకల్యం తలవంచింది

హిమాలయాలకు సైకిల్‌పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్‌లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు. అతడి గుండె నిబ్బరానికి దాసోహమైన సైకిల్‌ పెడల్‌ ఒంటి కాలు కింద ఒరిగిపోయి కొండలు, లోయల్లో...
News

ఢిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉంది : నిత్యానంద

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లు దేశంలో అలజడి సృష్టించేందుకు జరిగిన ఓ పెద్ద కుట్ర అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ వ్యాఖ్యానించారు. కానీ, ఆ సమయంలో హింసను ప్రేరేపించే శక్తుల్ని అణిచివేయడంలో ర్యాపిడ్‌ యాక్షన్‌...
News

Jawahar Reddy as TTD E.O

Senior IAS Officer Jawahar Reddy has been appointed as the E.O of Tirumala Tirupati Temple. The state government has already issued orders. Jawahar Reddy is currently working as Special Principal...
News

తితిదే ఈవోగా జవహర్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జవహర్‌రెడ్డి నియామకమయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జవహర్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవలే తితిదే ఈవోగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను...
News

కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నేత్రదాన ప్రతిజ్ఞ మరియు సందేశం

కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి ‘సక్షమ్’ చేస్తున్న సేవా కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందించి, ఆశీర్వదిస్తూ తన పూర్తి మద్దతును తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని,...
News

ప్రధాని మోడీ ప్రారంభించనున్న “జన్ ఆందోళన్”

రానున్నది పండుగల సీజన్.. జనం పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశాలు చాలా ఎక్కువ. దీనికితోడు చలికాలం సమీపిస్తున్న వేళ కరోనా వైరస్‌ మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కట్టడే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం...
News

One more idol destroyed in AP

Unidentified assailants destroyed the canopies of Audusesha of a statue of Cheruvukatta Narasappathatha (Lakshminarasimhaswamy) in Vagarur village in Kurnool district ministry zone. Priest will perform Puja in every Monday and...
1 2,067 2,068 2,069 2,070 2,071 2,286
Page 2069 of 2286