News

News

ఆ జ‌వాన్‌.. దేశ‌ద్రోహి!

పాక్‌కు భార‌త్ ర‌హ‌స్య స‌మాచారం చేర‌వేత‌ పోలీసుల అదుపులో నిందితుడు పుణే: పుణెలోని ఆర్డ్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్‌లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ పాకిస్థాన్​కు చెందిన ఓ వ్యక్తితో భారత రహస్య సమాచారం పంచుకున్న కారణంగా పట్నా పోలీసులు నిందితుడిని అరెస్టు...
News

ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాం ఏర్పాటు

గంటల వ్యవధిలో కూల్చే య‌త్నం విచారం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా ప్రధాని మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ శివారులో గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు కూల్చే య‌త్నం చేశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం బహుమతిగా అందజేసిన ఈ కాంస్య...
News

వర్చువల్ విధానంలో జోబైడెన్, షీ జిన్ పింగ్ సమావేశం

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌లు వర్చువల్​గా సమావేశమైయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని భేటీ ప్రారంభంలో...
News

శ్రీశైలంలో ఘనంగా కోటి దీపోత్సవం

శ్రీ‌శైలం: శ్రీశైల క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పుష్కరిణి...
News

పెరగనున్న భారత వృద్ధి రేటు

అంచనా వేసిన అంతర్జాతీయ సంస్థ న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 60 బేసిస్‌ పాయింట్లు మేర పెరగనున్నట్టు మోర్గాన్‌ స్టాన్లీ అంచనావేసింది. అన్ని రంగాల్లో వినియోగం పుంజుకునే అవకాశం ఉన్నందున 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకావచ్చని...
News

ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జాకీర్‌ నాయక్‌కు చెందిన ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫొండేషన్‌పై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిన్తున్నట్టు కేంద్రం హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. జకీర్‌ నాయక్‌ ప్రకటనలు, ప్రసంగాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా...
News

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

లాంగ్డింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. మణిపూర్‌లోని మయన్మార్‌ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో కల్నల్‌ దంపతులు సహా ఎనిమిదేళ్ల కుమారుడు, ఐదుగురు సైనికులు శనివారం మరణించిన విషయం విదితమే. ఈ ఉగ్రదాడి అనతరం అస్సాం...
News

కాశీ విశ్వనాథ ఆలయంలో 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్టించిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం (నవంబర్ 15) వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో మాతా అన్నపూర్ణ దేవి యొక్క అరుదైన విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం వారణాసి నుండి దొంగిలించబడిన 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం...
News

సల్మాన్‌ ఖుర్షీద్‌ పుస్తకంపై రచ్చ రచ్చ!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇంటిపై 'నిప్పులు' డెహ్రాడూన్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై కొంతమంది దాడి చేసి, నిప్పుపెట్టారు. రాళ్లు విసిరారు....
ArticlesNews

బలూచిస్తాన్ లోని బ్రాహుయి భాషకు దక్షిణ భారతదేశంలోని భాషలతో ఉన్న సారూప్యం దేనికి సూచిక?

2016లో, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎర్రకోట ప్రాకారాల నుండి బలూచ్ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు, దానిని చాలా మంది అప్రస్తుత, అనాలోచిత ప్రసంగంగా అభివర్ణించారు. దానికి కారణం దక్షిణ భారతదేశంతో బలూచ్ సంస్కృతికి ఉన్న సంబంధం గురించి వారికెవరికీ...
1 2,067 2,068 2,069 2,070 2,071 2,496
Page 2069 of 2496