News

News

బైబిల్ పేరుతో అనైతిక కార్యకలాపాలు

క్రైస్తవ మిషనరీ గ్రూప్ సంస్థ అయిన “స్క్రిప్చర్ యూనియన్” ఉద్యోగి పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించాడని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. స్క్రిప్చర్ యూనియన్ అనే అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీ సంస్థ 1867 లో ప్రారంభమైంది. ...
News

ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే ఉంటే బాగుంటుంది : విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

స్కూల్ చిన్నారులకు ఇంగ్లీష్ మీడియం (ఆంగ్లమాధ్యమం)లో బోధన చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున...
ArticlesNews

ఆదర్శనీయ కార్యకర్త శ్రీ బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం అస్తమయం

కర్నూలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కి స్తంభ సమానుడిగా నిలిచిన కార్యకర్త శ్రీ బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం కర్నూలులో తుది శ్వాస విడిచి అనంతలోకాలకు పయనమయ్యారు. కీర్తి శేషులు శ్రీ బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం చిన్నవయస్సు నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త.  నంద్యాల పట్టణంలో ఉన్నప్పుడు...
News

గాల్వన్ వీరులకు స్మారక చిహ్నం

తూర్పు లడక్ లోని గాల్వన్  లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన 20మంది భారత సైనికుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. లడక్ లోని దౌలత్  బేగ్ ఓల్డీ ప్రాంతంలో ఈ స్మారక స్థూపాన్ని నిర్మించారు....
News

చిరు వ్యాపారులకు సేవాభారతి వడ్డీ లేని రుణం

కరోనా మొదలు నుంచి దేశ వ్యాప్తంగా సేవా భారతి పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. తమిళనాడు లోని కోయబత్తూర్ కు చెందిన “హిందూ ఎకనమిక్...
News

హథ్రాస్ ఘటన ఆసరాగా దేశంలో అల్లర్ల సృష్టికి PFI యత్నాలు

హథ్రాస్ హత్యాచార ఘటన, తదనంతరం జరుగుతున్న పరిణామాలపై అనేక విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిపై దేశద్రోహ, అల్లర్లకు కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారంతా 'పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా'(పీఎఫ్‌ఐ)...
News

హాథ్రస్‌ ఘటనపై మీరు స్పందించడాన్ని మేం తీవ్ర తప్పిదంగా పరిగణిస్తున్నాం – ఐరాసకు స్పష్టం చేసిన భారత్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ ఘటనపై ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త స్పందించడం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా హింసాత్మక ఘటనలపై ఐరాస సమన్వయకర్త స్పందించడం అనవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల...
1 2,068 2,069 2,070 2,071 2,072 2,286
Page 2070 of 2286