News

News

గొప్ప సమాజమే సంఘ ధ్యేయం

ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్‌కార్యవాహ‌ దత్తాత్రేయ హోసబలే గొప్ప సమాజం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘం(ఆర్‌ఎస్‌ఎస్‌) పరితపిస్తోందని, సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సమాజం అమోదముద్ర వేసిందని ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్‌కార్యవాహ‌ దత్తాత్రేయ హోసబలే అన్నారు. దేశవ్యాప్తంగా 365...
News

కొత్త తరం విమానం హన్సా స‌క్సెస్

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రీయ‌ల్‌ రీసెర్చ్-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL), బెంగళూరు వారు రూపొందించి, అభివృద్ధి చేసిన హంసా న్యూ జనరేషన్ (NG) విమానం, శుక్రవారం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) విమానాశ్రయం నుండి ప‌రీక్షించింది. ఇది విజయవంతమైంది. 4000...
News

పారా ఒలింపిక్స్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం.. కేంద్ర క్రీడల శాఖ మంత్రిని కలిసిన క్రీడాకారులు

టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్​పోర్ట్​ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్​ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్​ అంటిల్​ కోసం అభిమానులు...
News

బంగ్లాదేశ్ ఏర్పాటులో.. భారత్ విజయానికి 50 ఏళ్లు.. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరుతో ఏడాదిగా ఉత్సవాలు.. విశాఖ చేరుకున్న ఉత్సవ జ్యోతి..

భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి పూర్తి సహకారం అందించింది. ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని 'స్వర్ణిమ్​ విజయ్‌ వర్ష్​'గా ప్రకటించారు. భారత...
News

క‌య్యానికి కాలుదువ్వుతున్న క్రిష్టియ‌న్లు!

త‌మిళ‌నాడులో వినాయ‌క చ‌వితిని అప‌విత్రం చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌ ఏకంగా క‌ర‌ప్ర‌తమే జారీ ప్ర‌జాస్వామ్య దేశంలో మ‌త పిచ్చోళ్ళు పెరిగిపోతున్నారు. త‌ళ‌మినాడులోని ఓ ప్రాంతానికి చెందిన క్రిష్టియ‌న్లు ఈ నెల ప‌దో తేదీన హిందువులు జ‌రుపుకొనే వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను ఎలాగైనా...
News

ఇండోర్‌లో ల‌వ్ జీహాద్‌? పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన‌ భజరంగ్ దళ్

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రంలో ఓ యువ‌తి మైన‌ర్ ప్రేమికుడి వ‌ల‌లో చిక్కుకొని ల‌వ్ జీహాద్ అంచుల వ‌ర‌కూ వెళ్ళింది. అదృష్ట‌వ‌శాత్తు ఈ సంగ‌తి అక్క‌డి భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ల‌కు తెలియ‌డంతో వారు రంగంలోకి దిగారు. అమ్మాయి తల్లి మామ సత్వాస్‌లో నివసిస్తున్నారు....
News

దేశీయ ఎడ్లతో జల్లికట్టుకు ఓకే : మద్రాస్ హైకోర్టు

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే ఉపయోగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దిగుమతి చేసుకున్న, హైబ్రిడ్, సంకర జాతులను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పశువుల కృత్రిమ గర్భధారణ ప్రక్రియ అనేది వాటిపై క్రూరత్వాన్ని...
News

టీఎంసీ గుండాలు మా ఇళ్ళ‌ను లూటీ చేస్తున్నారు…: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి

మొన్న‌టి ఎన్నిక‌ల ముందు, త‌ర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ అండ చూసుకుని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ ) కార్యకర్తల ఎన్నో అకృత్యాలకు పాల్ప‌డ్డారు. అయితే, వారి వికృత‌ చేష్ట‌లు ఇంకా ఆగ‌డం లేదు. దీనిపైనే కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మండిప‌డ్డారు....
News

ఆఫ్ఘన్ ల వలసల తాకిడితో సరిహద్దులను మూసేసిన పాక్

తాలిబన్ల రాక్షస పాలన నుంచి తప్పించుకునేందుకు వేలాది మంది ఆఫ్ఘాన్లు పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ కి ఈ వలసలు విపరీతంగా పెరిగాయి. అయితే, ఆఫ్ఘన్ ల వలసల తాకిడితో చమన్ సరిహద్దులను పాకిస్థాన్ మూసేసింది. దీంతో చమన్...
News

రైతుల పాలిట ఆశా జ్యోతి “పీఎం – ఆశా” పథకం

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓ పథకం రైతుల పాలిట ఆశా జ్యోతి కానుంది. అదే “పీఎం - ఆశా” పథకం. రైతులకు, వారి ఉత్పత్తులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు 2018లోనే కేంద్ర ప్రభుత్వం ఈ పతాకాన్ని తీసుకొచ్చింది. పప్పులు, నూనె గింజలు...
1 2,068 2,069 2,070 2,071 2,072 2,430
Page 2070 of 2430