News

News

తితిదే : విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై ఉపసంహరణ పిటిషన్‌ వెనక్కి

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. వారిపై దాఖలు చేసిన పరువునష్టం ఉపసంహరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామంటూ తిరుపతి కోర్టులో తితిదే పిటిషన్‌...
News

జన సంక్షేమ సమితి వారి తుఫాను సహాయతా కేంద్రం ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గుండేల పుట్టుగ గ్రామంలో జనసంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్మితమైన తుఫాను సహాయతా కేంద్రం మరియు యువత నైపుణ్య శిక్షణా కేంద్ర భవనం "ద్వారక" ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆరెస్సెస్ సహ ప్రాంత...
News

నేటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం మొదలు

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. ఆలయ మండలి నేటి నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతించింది. రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. వారాంతాల్లో రెండు వేల మందిని అనుమతించాలని...
News

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్ మతం పుచ్చుకున్నాడు....
NewsSeva

“సేవాభారతి” వితరణ

జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ "సేవా భారతి" వారి సహకారంతో నెల్లూరు,పప్పులవీధిలోని శ్రీకృష్ణదేవరాయశాఖ ఆధ్వర్యంలో "దీపావళి" పర్వదినాన్ని పురస్కరించుకుని శెట్టిగుంటరోడ్ ప్రాంతానికి చెందిన పైడిమాని ఆదినారాయణ కు "కూరగాయలు" మరియు "పండ్లు" అమ్ముకునేందుకు "బండి" ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగ్ 2 సంఘచాలక్ దోరడ్ల వెంకట రత్నం,సేవా ప్రముఖ్ నందకిశోర్,నగర సహ సంఘచాలక్ గుర్రం సుధాకర్,కార్యవాహ హరినారాయణ,సహ కార్యవాహ రవీంద్ర,నగర బౌద్దిక్ ప్రముఖ్ మారుతి రవికృష్ణ,హర్ష వర్దన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ...
News

అమర వీరుడు ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి రూ.50లక్షల చెక్కు అందజేత

దేశ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో గత ఆదివారం వీర మరణం పొందిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం...
News

అల్‌ ఖైదా నెం-2 అల్‌-మస్రీ హతం

అల్‌ ఖైదాకు చెందిన మరో కరడుగట్టిన ఉగ్రవాదిని ఇజ్రాయెల్‌ సైనికులు హతమార్చారు. ఈ ఉగ్రసంస్థే 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో రెండో కీలక వ్యక్తిగా చెప్పుకునే అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబు...
News

హద్దు దాటితే బుద్ధి చెబుతాం – పాక్, చైనాలకు ప్రధాని మోడీ హెచ్చరిక

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి పండగ జరుపుకొన్నారు. దీపావళి రోజు శనివారం ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ చేరుకున్న ప్రధాని అక్కడి లోంగేవాలా పోస్ట్ లో సరిహద్దు జవాన్లను కలిసి పండగ శుభాకాంక్షలు...
1 2,054 2,055 2,056 2,057 2,058 2,288
Page 2056 of 2288